Pension : ఏపీలో రూ.6 వేల పింఛన్లలోనూ భారీగా అనర్హులు

TRINETHRAM NEWS

Trinethram News : అమరావతి : ఏపీలో రూ.6 వేల చొప్పున దివ్యాంగ పింఛన్లు పొందుతున్న లబ్ధిదార్లలోనూ ప్రభుత్వం భారీగా అనర్హులను గుర్తించింది. ఇంతకుముందు రూ.15 వేల పింఛన్లు పొందే వారిలో అనర్హులను గుర్తించి తొలగించింది. ఇదే కోవలో రూ.6 వేల పింఛన్లు పొందుతున్న వారిలో అనర్హులను తొలగిస్తున్నారు. ప్రస్తుతం ఈ పింఛన్ పొందుతున్న వారు రాష్ట్రంలో 8 లక్షల మంది ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం.. 3 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 65 వేల మంది అనర్హులు ఉన్నారని తేలింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

 the Rs. 6 thousand pension

You cannot copy content of this page

Scroll to Top