andhrapradeshnews

ANDHRAPRADESH

Funeral at the Old Age Home : వృద్ధాశ్రయంలో అంత్యక్రియలు

శ్రీ సత్య సాయి జిల్లా : మార్చి 9 : (త్రినేత్రం న్యూస్); హిందూపురం వృద్ధాశ్రయంలో అనారోగ్యంతో రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి సిద్ధన్న మృతి చెందారు. ఆయన […]

ANDHRAPRADESH

CM Chandrababu : ఉద్యోగులకు ప్రమోషన్ లు

గుంటూరు జిల్లా : అమరావతి: మార్చి 9 : (త్రినేత్రం న్యూస్); రాష్ట్రంలో గ్రామ, వార్డు స్వర్ణ కార్యాలయాల్లో పనిచేస్తున్న అర్హులైన, ఉద్యోగులకు ప్రభుత్వం త్వరలో శుభవార్త

ANDHRAPRADESH

Diarrhea Stir : డయేరియా కలకలం.. విద్యార్థులకు అస్వస్థత

గుంటూరు జిల్లా : మార్చి 9 : (త్రినేత్రం న్యూస్); మంగళగిరి ఎయిమ్స్ లో డయేరియా ప్రబలడంతో ఇరువై ఐదు మంది విద్యార్థులు, సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు.

ANDHRAPRADESH

Kapula Atmiya Sabha : రాజమహేంద్రవరం లో రేపు కాపుల ఆత్మీయ సభ… విజయవంతం చేయాలని యువ కాపునాడు పిలుపు

త్రినేత్రం న్యూస్, రాజమండ్రి… కాపు హక్కుల కోసం నిర్వహించనున్న ఆత్మీయ సదస్సును విజయవంతం చేయాలని యువ కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు ముద్దాల తిరుపతిరావు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా

ANDHRAPRADESH

Nuka Durgarani : నెలటూరులో శ్రీ విజయదుర్గ అమ్మవారిని దర్శించుకున్న మండపేట చైర్‌పర్సన్ నూక దుర్గారాణి

త్రినేత్రం న్యూస్, మండపేట, కపిలేశ్వరపురం మండలం నెలటూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీ విజయదుర్గ అమ్మవారిని మండపేట పురపాలక సంఘం చైర్‌పర్సన్ పతివాడ నూక దుర్గారాణి శనివారం దర్శించుకున్నారు.అమ్మవారి

ANDHRAPRADESH

Meda Srinivas : 2027 పుష్కరాల ముహూర్తం మార్పు చేయాలి

త్రినేత్రం న్యూస్, రాజమండ్రి, రాబోయే 2027 పుష్కరాల ముహూర్తం విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేసి మార్పు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ నాయకులు మేడా శ్రీనివాస్ కోరారు.

ANDHRAPRADESH

‘Operation Vajra Prahar’ : మండపేటలో ‘ఆపరేషన్ వజ్ర ప్రహార్’… సీఐ సురేష్ ఆధ్వర్యంలో గంజాయిపై విస్తృత తనిఖీలు

త్రినేత్రం న్యూస్, మండపేట పట్టణంలోని గొల్లపుంత ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గంజాయి నియంత్రణకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా మండపేట టిడ్కో

ANDHRAPRADESH

Your Land – Your Right : మురమండలో ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమం… రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ

త్రినేత్రం న్యూస్, కడియం మండలంలోని మురమండ గ్రామంలో రెవెన్యూ అధికారులు శనివారం ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు పట్టాదారు

ANDHRAPRADESH

Former Sarpanch Bhulakshmi : ఆర్తమూరులో మాజీ సర్పంచ్ భూలక్ష్మి కుటుంబానికి పలువురు పరామర్శ

త్రినేత్రం న్యూస్, మండపేట మండలం ఆర్తమూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పడాల భూలక్ష్మి ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను పలువురు నాయకులు శనివారం

ANDHRAPRADESH

CITU : కాకినాడ జి జి హెచ్ లో పెట్రేగిపోతున్న సిఐటియు ఆగడాలను అరికట్టండి

మహిళా సెక్యూరిటీ గాడ్స్ పై దాడి చేసిన రౌడీలను అరెస్టు చేయండి.ఏఐటీయూసీ, జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ డిమాండ్… త్రినేత్రం న్యూస్… కాకినాడ,మార్చి,07: ఏపీ మెడికల్

You cannot copy content of this page

Scroll to Top