134th Jayanti Sabha : గుగ్గుడులో 134 వ జయంతి సభ – పొద్దు బాలదేవ్

అంబేద్కర్ స్ఫూర్తితో రాజ్యాంగ రక్షణకై పోరాటం చేద్దాం ఆంధ్రప్రదేశ్ అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 14: రాజ్యాంగ స్ఫూర్తితో లౌకిక,ప్రజాస్వామ్య రక్షణకై , ఆదివాసీ హక్కులు చట్టాలు అమలుకై పోరాటం చేయాలని అంబేద్కర్ 134 వ జయంతి పురస్కరించుకుని ఆదివాసి…

CITU : విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సదస్సు జయప్రదం చేయండి సిఐటియు.వి.ఉమామహేశ్వరరావు.

ఆంధ్రప్రదేశ్ అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 11: ఈనెల 12వ తేదీన విశాఖపట్నం అల్లూరి విజ్ఞాన కేంద్రంలో విద్యుత్ కాంట్రా క్ట్ కార్మికుల సమస్యలు పరిష్కారం కై రాష్ట్ర సదస్సు జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి…

Gangamma Thalli Jatara : గంగమ్మ తల్లి జాతరకు ముహూర్తం ఖరారు

ఆంధ్రప్రదేశ్ అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 11: అల్లూరిజిల్లా అరకువేలి మండలం,యండపల్లివలస, గ్రామం(అరకు ఆర్ఎస్)లో వెలసి ఉన్న. శ్రీశ్రీశ్రీ గంగమ్మతల్లి ఆలయంలో, నవరాత్రి జాతర ఉత్సవాలకు ముహూర్తం ఖరారైంది. ఈసారి జాతర వేడుకలు మే 19-05-2025 వ తేదీ నుండి…

Chittam Murali : ప్రయత్నం చిన్నదే కావచ్చు కానీ ఆశయం పెద్దది డ్రగ్స్ రహిత సమాజమే మా లక్ష్యం జనసేన పార్టీ మండల అధ్యక్షులు చిట్టం మురళి

అల్లూరి జిల్లా త్రినేత్రం న్యూస్ అనంతగిరి ఏప్రిల్ 11: జనసేన పార్టీ మండల అధ్యక్షులు చిట్టం మురళి మాట్లాడుతూ గిరిజన యువత లో గత దశాబ్ద కాలంలో అనేక రంగాలలో అభివృద్ధి చెందడంతో పాటుగా మత్తుపదర్దాల జాడ్యం కూడా వారిని మహమ్మరీలా…

Adivasi Community Agitation : టూరిజం అభివృద్ధి పేరుతో ఏజెన్సీ ప్రాంతాల్లో సహజ వనరుల దోపిడి కుట్ర

ఆంధ్రప్రదేశ్ అల్లూరుజిల్లా త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 11: అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడరం కేంద్రంలో ప్రభుత్వం ఐటిడిఎ ఆధ్వర్యంలో టూరిజం అభివృద్ధి పేరుతో ప్రజాప్రతినిధులు,ఆదివాసీ సంఘాలతో వర్క్ షాప్ నిర్వహించారని వర్క్ షాప్ ఉద్దేశం ఏజెన్సీ ప్రాంతాల్లో సహజ వనరులైన మైనింగ్…

Pawan Kalyan : అడవితల్లి బాట కార్యక్రమంలో అరకు గిరిజన అనేక గ్రామాలు పర్యటించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్

అల్లూరిజిల్లా త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 10: గిరిజన మారుమూల గ్రామాల్లోని ప్రజలకు విద్య, వైద్యం, మెరుగైన జీవితం అందించాలని ఉద్దేశంతో పలురకాల కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అయితే సింగపూర్ లోని ఒక స్కూల్లో అగ్నిప్రమాదం జరిగి కన్న కొడుకు గాయపడి ఆసుపత్రిలో…

MLC Gade Srinivas Naidu : ఎమ్మెల్సీ గాదె శ్రీనివాస్ నాయుడుకు పిఆర్టియు నాయకుల అభినందనలు

అల్లూరిజిల్లా త్రినేత్రం న్యూస్ అరకులోయ ఏప్రిల్ 9: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల శాసనమండలి సభ్యులుగా పి ఆర్ టి యు తరఫున ఇటీవల ఎన్నికైన గాదె శ్రీనివాస్ నాయుడు ఏజెన్సీ ప్రాంతాన్ని సందర్శించిన సందర్భంగా పిఆర్టియు మండల, జిల్లా నాయకులు ఆయనను ఘనంగా…

CPM : పెంచిన గ్యాస్‌ ధరలు వెంటనే రద్దు చేయాలని కట్టెల పొయ్యిలో వంట చేస్తూ ఖాళీ గ్యాస్ బండతో సిపిఎం నిరసన

అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 10: కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్‌ ధరలు తగ్గించాలని సిపిఎం పార్టీ బొండం పంచాయతీ కొత్తవలస శాఖ ఆధ్వర్యంలో కట్టెల పొయ్యిలో వంట చేస్తూ ఖాళీ గ్యాస్ బండతో నిరసన.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం…

Pawan Kalyan : కురిడి గ్రామంలో పవన్ కళ్యాణ్ పర్యటన విజయవంతం

కొడుకు ఆరోగ్యానికి కురిడి గ్రామస్తులు శివాలయంలో ప్రత్యేక పూజలు అల్లూరిజిల్లా త్రినేత్రం న్యూస్ డుంబ్రిగూడ ఏప్రిల్ 10: అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలం కురిడి గ్రామంలో జనసేన పార్టీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన 2018 పర్యటనలో ఇచ్చిన…

Regam Matsyalingam : ప్రజా సమస్యలపై దృష్టి సారించాలి ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం

అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 10: అరకులోయ టౌన్: ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని అరకు నియోజకవర్గం ఎమ్మెల్యే. రేగం మత్స్యలింగం అధికారులను సూచించారు. అరకువేలి మండల సర్వసభ్య సమావేశం మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు రంజపల్లి ఉష…

Other Story

You cannot copy content of this page