May Day : కార్మికుల చట్టాల పునరుద్దరణకు మే డే ను జరుపుకుందాం
నూనె వెంకటేశ్వర్లు( a i t u c జిల్లాసహాయ కార్యదర్శి). డిండి (గుండ్ల పల్లి) ఏప్రిల్24 త్రినేత్రం న్యూస్. 139 వ మే డే ను అమరవీరుల స్ఫూర్తితో 4 లేబర్ కోడ్ ల రద్దుకై 29 కార్మికుల చట్టాల…
నూనె వెంకటేశ్వర్లు( a i t u c జిల్లాసహాయ కార్యదర్శి). డిండి (గుండ్ల పల్లి) ఏప్రిల్24 త్రినేత్రం న్యూస్. 139 వ మే డే ను అమరవీరుల స్ఫూర్తితో 4 లేబర్ కోడ్ ల రద్దుకై 29 కార్మికుల చట్టాల…
క్యాంటీన్ ను సందర్శించిన నాయకులు. గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణి ఆర్జీ వన్ ఏరియా లోని జిడికె వన్ ఇంక్లైన్ క్యాంటీన్ లో గతంలో లక్షల రూపాయలు ఖర్చుపెట్టి ఏర్పాటు చేసిన రోటీ మేకర్ ప్రారంబించక పోవడం మూలంగా రోటీ…
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖని భాస్కర్ రావు భవన్ లో జరిగిన ఏఐటియుసి సివిల్ డిపార్ట్మెంట్ డెలిగేట్ ల సమావేశంలో బొల్లి శ్రీనివాస్ ను అసిస్టెంట్ సెక్రటరీ గా డెలిగేట్ లు ఎన్నుకున్నారు. ఇట్టి సమావేశంలో ఏఐటియుసి ఉప ప్రధాన…
కాజీపేట్ మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి : ఈరోజు కాజీపేట మండల కేంద్రంలోని భవన నిర్మాణ కార్మికుల అడ్డాలో రాష్ట్ర మహాసభ పోస్టర్ ఆవిష్కరించడం జరిగినది ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు గన్నార రమేష్ మాట్లాడుతూ నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికుల…
ఆప్కాస్ కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్తింప చేయాలి త్రినేత్రం న్యూస్ : ఏఐటీయూసీ, జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ డిమాండ్…. కాకినాడ,ఏప్రిల్,16: ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంఘం కాకినాడ కమిటీ అధ్యక్షులు బొబ్బిలి శ్రీనివాసరావు అధ్యక్షతన…
ఎన్నికకు సహకరించిన రాష్ట్ర ఏఐటియూసి నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు.. డిండి (గుండ్లపల్లి) ఏప్రిల్ 13 త్రినేత్రం న్యూస్. భవన నిర్మాణ కార్మిక సంఘం నల్గొండ జిల్లా ఏడవ మహాసభ కేసీఆర్ ఫంక్షన్ హాల్లో జరిగింది. జిల్లా ప్రధాన కార్యదర్శిగా డిండి మండలం.…
ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి నూనె వెంకటేశ్వర్లు.డిండి(గుండ్లపల్లి) ఏప్రిల్4 త్రినేత్రం న్యూస్. డిండిమండల కేంద్రంలో నేడు అనగా శుక్రవారం రోజు ఎంపీడీవో కార్యాలయం ముందు గ్రామపంచాయతీ ఏఐయుటిసి ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఇట్టి ధర్నాను ఉద్దేశించి జిల్లా సహాయ…
మంద నరసింహారావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జెబిసిసిఐ సభ్యులుగోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఏప్రిల్ 1, 2025న పెన్షన్ నిధికి టన్నుకు మరో రూ. 10 చొప్పున కోల్ కంపెనీలు అదనంగా ఇవ్వాలని సీఐటీయూ, ఏఐటీయూసీ, హమ్స్ యూనియన్స్ ఒత్తిడి మేరకు…
హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. హైదరాబాద్లో బంజారా హిల్స్ మినిస్టర్ క్వార్టర్స్ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ భేటి కానున్నట్టు జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్(ఏఐటియుసి అనుబంధం)రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా…
యాదాద్రి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. నేషనల్ హెల్త్ మిషన్ స్కీo లో గత మూడు సంవత్సరాల నుండి ప్రైమరీ హెల్త్ సెంటర్ స్థాయిలో ప్రజా నీకానికి వైద్య సేవలు అందిస్తున్న మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ (ఎం.ఎల్. హెచ్ .పి.)లకు…
You cannot copy content of this page