Modi : 23న ఉక్రెయిన్‌కు మోదీ

Modi to Ukraine on 23rd Trinethram News : ఆ దేశాన్ని సందర్శించనున్న తొలి భారత ప్రధాని అంతకు ముందు రెండు రోజుల పాటు పోలాండ్‌లోఅక్కడి నుంచి రైలులో కీవ్‌కు ప్రయాణం యుద్ధభూమిగా మారిన ఉక్రెయిన్‌లో ప్రధాని మోదీ ఈ…

పేదలకు ఈనెల 23న ఇళ్ల పట్టాల పంపిణీ

Trinethram News : సీఎం జగన్ ఈనెల 23న ఒంగోలులో పర్యటించనున్నారు. 22 వేలమంది పేదలకు ఇళ్లస్థలాల పట్టాలను పంపిణీ చేయనున్నారు. మల్లేశ్వరం, ఆగ్రహారం, వెంగముక్కలపాలెం గ్రామాల్లో 536 ఎకరాల భూమిని సేకరించినట్లు అధికారులు వెల్లడించారు.

కమలాపురం కరువు పై 23న ముఖ్యమంత్రి ఎదుట నిరసన కు రైతులు తరలి రావాలి

కమలాపురం కరువు పై 23న ముఖ్యమంత్రి ఎదుట నిరసన కు రైతులు తరలి రావాలి నియోజకవర్గ రైతులకు సాయినాథ్ శర్మ పిలుపు కమలాపురం నియోజకవర్గం లో కరువు పరిస్థితులు విలయ తాండవం చేస్తున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళే విధంగా…

You cannot copy content of this page