ఎన్నికల వేళ ఏపీలో రూ. 100 కోట్ల విలువైన నగదు, మద్యం, బంగారం స్వాధీనం !

Trinethram News : ఎన్నికల వేళ ఏపీలో ఇప్పటి వరకు రూ. 100 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్‌, బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు…

రూ.40 కోట్ల విలువైన స్మగ్లింగ్‌ గోల్డ్ లభ్యం.. అదుపులో 12 మంది

Trinethram News : గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా బంగారం స్మగ్లింగ్(Gold Smuggling) చేస్తున్న ముఠా దాందా వెలుగులోకి వచ్చింది. పాట్నా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) నిర్వహించిన ఆపరేషన్‌లో పెద్ద ఎత్తున పుత్తడిని స్వాధీం చేసుకున్నారు.. ఈ క్రమంలో రూ.40.08…

ఐచర్ లారీలో తరలిస్తున్న 12.52 లక్షల విలువైన గోవా మద్యం స్వాధీనం

Trinethram News : రాజశ్రీ కడప జిల్లా SP శ్రీ సిద్ధార్థ్ కౌశల్ IPS గారు మరియు SDPO, మైదుకూరు i/c ప్రొద్దుటూరు వారి ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు 2 టౌన్ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీసు G. ఇబ్రహీం…

11 లక్షల విలువైన గంజాయిని పట్టుకున్న పోలీసులు

మణుగురు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లోఎక్సై జ్‌ ఇన్‌స్పెక్టర్‌ సర్వేశ్వరరావు ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టగా ఆ తనిఖీల్లో భారీగా గంజాయిని పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకొని వారి వద్ద నుండి 11 లక్షల విలువైన గంజాయిని…

పోగొట్టుకున్న 90 లక్షల విలువైన 421 మొబైల్ ఫోన్స్ ను బాధితులకు అందజేసిన కృష్ణాజిల్లా ఎస్పీ జాషువా

పోగొట్టుకున్న 90 లక్షల విలువైన 421 మొబైల్ ఫోన్స్ ను బాధితులకు అందజేసిన కృష్ణాజిల్లా ఎస్పీ జాషువా. మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టం ద్వారా పోగొట్టుకున్న చోరీకి గురైన ఫోన్లను రికవరీ చేసి పోలీస్ శాఖ ప్రతిష్టను పెంపొందిస్తున్న కృష్ణాజిల్లా పోలీసులు…

దైవ ప్రచారం ముసుగులో రూ.1.21 కోట్ల విలువైన గంజాయి సరఫరా

దైవ ప్రచారం ముసుగులో రూ.1.21 కోట్ల విలువైన గంజాయి సరఫరా భద్రాచలం పట్టణంలోని బ్రిడ్జి సెంటర్‌లో వాహనాలను తనిఖీ చేస్తుండగా దేవుని ప్రచారం చేస్తున్నట్లుగా వచ్చిన ఓ ఆటోను పోలీసులు తనిఖీ చేయగా అందులో ప్యాకెట్లలో ఉన్న 484 కిలోల గంజాయి…

You cannot copy content of this page