శ్రీశ్రీశ్రీ పంచలోహ అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి

ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 132 డివిజన్ జీడిమెట్ల రిధిలోని రాఘవేంద్ర కాలనీ లో శ్రీశ్రీశ్రీ పంచలోహ అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి.మరియు కుతుబుల్లాపూర్ కైలాష్ హిల్స్ వాసులు…

పంచలోహ శ్రీ అయ్యప్ప స్వామి వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం

Trinethram News : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి రాఘవేంద్ర కాలనీ లో శ్రీ హరిహర క్షేత్ర అయ్యప్ప స్వామి దేవాలయం లో పంచలోహ శ్రీ అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం లో ఆలయ కమిటీ…

ప్రజా యుద్ధ నౌక గద్దర్ విగ్రహ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

Trinethram News : హైదరాబాద్‌ : ప్రజా యుద్ధ నౌక గద్దర్(Gaddar statue) విగ్రహ ఏర్పాటుకు లైన్‌ క్లియరైంది. గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలని తెల్లాపూర్ మున్సిపాలిటీ(Tellapur Municipality) చేసిన తీర్మానాన్ని హెచ్‌ఎండీఏ ఆమోదించింది. అవసరమైన స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం మంగళవారం…

బాపట్ల టౌన్… అయోధ్య నగరంలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహ ప్రాణ ప్రతిష్ట

బాపట్ల టౌన్… అయోధ్య నగరంలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న సందర్భంలో బాపట్ల పట్టణం లో బైక్ ర్యాలీ… ఈ ర్యాలీలో కె భాస్కర్ రాజు, మున్నేశ్వరరావు, ఎం. శేషు కృష్ణ, పాపినేని నాగదేవి ప్రసాద్, కె. ప్రసాద్, జెడి.…

అయోధ్యలో శ్రీ రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు కేవలం 84 సెకండ్ల ముహూర్తం

అయోధ్యలో శ్రీ రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు కేవలం 84 సెకండ్ల ముహూర్తం రేపు జనవరి 22వ తేదీన అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట జీవిత పవిత్రత కేవలం 84 సెకండ్ల పాటు ఉండే అభిజిత్ లగ్న శుభ సమయంలో…

బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవంలో చీరాలకు చెందిన ప్రొఫెసర్ అన్నదానం చిదంబర శాస్త్రి

అయోధ్యలో సోమవారం జరిగే బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవంలో చీరాలకు చెందిన ప్రొఫెసర్ అన్నదానం చిదంబర శాస్త్రి ముఖ్య భూమిక పోషించారు.బాల రాముడి విగ్రహ ప్రతిష్టాపన జరిగే చోట అమర్చడానికి ఆయన శ్రీరామ యంత్రాన్ని రూపొందించి ట్రస్ట్ కి…

ఇవాళ ఆలయ ప్రాంగణంలోకి రామ్‌లల్లా విగ్రహ ప్రవేశం

Trinethram News : అయోధ్య ఇవాళ ఆలయ ప్రాంగణంలోకి రామ్‌లల్లా విగ్రహ ప్రవేశం.. ఊరేగింపుగా రానున్న రామ్‌లల్లా.. 50 దేశాల నుంచి 53 మంది ప్రత్యేక అతిథులు.. ఇప్పటికే ప్రాణప్రతిష్టకు ప్రారంభమైన కార్యక్రమాలు

జయశంకర్‌ సార్ విగ్రహం ధ్వంసం చేయడం హీనచర్య

Trinethram News : ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం ధ్వంసం చేయడం అత్యంత హీనమైన చర్య అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. శేర్లింగంపల్లిలోని ఆల్విన్ కాలనీలో పోలీసుల ముందే ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై ఆగ్రహం…

విజయవాడలో ఆకాశమంత అంబేద్కర్‌ విగ్రహం

విజయవాడలో ఆకాశమంత అంబేద్కర్‌ విగ్రహం ఈ నెల 19న అంబేద్కర్‌ స్మతీవనం ప్రారంభోత్సవం సిద్ధమైన అంబేద్కర్‌ 125 అడుగుల విగ్రహం ప్రారంభించనున్న సీఎం జగన్‌ PWD గ్రౌండ్స్‌లో శరవేగంగా ఏర్పాట్లు అంబేద్కర్‌ స్మృతివనం, విగ్రహ ఏర్పాటుకు..రూ.400కోట్లకు పైగా వెచ్చించిన ప్రభుత్వం..

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ఆవిష్కరణ నేపథ్యంలో

పత్రికా ప్రకటన Trinethram News మచిలీపట్నం జనవరి 7 2024 ఈనెల 19వ తేదీన విజయవాడలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ఆవిష్కరణ నేపథ్యంలో ముందస్తుగా జన భగీదరి పేరుతో జిల్లా వ్యాప్తంగా పలు…

You cannot copy content of this page