MLA Raj Thakur : దుర్గా నగర్ లేఅవుట్ కాలనీ లంచ్ భవన కమిటీ వారికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

MLA Raj Thakur congratulated the Durga Nagar Layout Colony Lunch Building Committee దుర్గ నగర్ లేఅవుట్ కాలనీ లంచ్ భవన ప్రారంభోత్సవా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చే రిబ్బన్ కట్ చేసిన రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్…

వికారాబాద్ పట్టణంలోని నెంబర్ ప్లేట్ లేని బండ్లను నడుపుతున్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చిన సి. ఐ నాగరాజు

CI who gave counseling to those driving carts without number plates in Vikarabad town. I Nagaraju Trinethram News : వికారాబాద్ : జిల్లా ఎస్పీ కే. నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం వికారాబాద్…

Ration Card : రేషన్ కార్డులు లేని వారికి రేషన్ కార్డులు త్వరలోనే జారీ చేస్తాం

Ration cards will be issued soon to those who do not have ration cards వాన కాలం పంట నుండి రైతులకు 500/- రూపాయల బోనస్ ఇస్తాం.. రేషన్ కార్డులు లేని వారికి రేషన్ కార్డులు త్వరలోనే…

OU : ఓయూలో బ్యాక్‌లాగ్స్‌ ఉన్న వారికి ‘వన్‌ టైం ఛాన్స్‌’

One time chance’ for those with backlogs in OU Trinethram News : Hyderabad : Jul 13, 2024, పీజీ బ్యాక్‌లాగ్స్‌ క్లియర్‌ చేసుకోవడానికి ఉస్మానియా యూనివర్సిటీ ‘వన్‌ టైం ఛాన్స్‌’కు అవకాశం కల్పించింది. 2000-2001 నుంచి…

Collector Koya Harsha : బాలికలు, స్త్రీలపై జరిగే హింసను నివారించి, వారికి అండగా ఉండాలి జిల్లా కలెక్టర్ కోయ హర్ష

District Collector Koya Harsha should prevent violence against girls and women and support them పెద్దపల్లి , జూలై -8: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి బాలికలు, స్త్రీలపై జరిగే హింస నివారణకు మనమంతా కృషి చేసి వారికి…

ఏపీలో ప్రమాణం చేసిన మంత్రులు వీరే.. ఏయే వర్గాల వారికి ఎన్ని పదవులు దక్కాయంటే

These are the ministers who took oath in AP ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ నజీర్ అహ్మద్ చంద్రబాబుతో ప్రమాణం చేయించారు. కేసరపల్లి IT పార్క్‌లో ప్రమాణ స్వీకార మహోత్సవం అట్టహాసంగా జరిగింది.…

కోవిడ్ టీకా తీసుకున్న వారికి సైడ్ ఎఫెక్ట్స్!

Side effects for those who took the covid vaccine! Trinethram News : కొవాగ్జిన్ టీకా తీసుకున్న ప్రతి ముగ్గురిలో ఒకరికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నటు నిర్ధారించిన శాస్త్రవేత్తలు. కొవాగ్జిన్ టీకాపై బెనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు…

ఇంగ్లండ్‌లో చదవాలను కొనే వారికి అవకాశం

Trinethram News : టోఫెల్ స్కాలర్ షిప్ 2.5లక్షలు హైదరాబాద్‌ : ఇంగ్లండ్‌లో చదవాలనుకునే భారతీయ విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రముఖ ఎడ్యుకేషనల్‌ టెస్టింగ్‌ సర్వీసెస్‌ సంస్థ టోఫెల్‌ స్కాలర్‌షిప్‌ ప్రకటించింది. ఉన్నత విద్యాభ్యాసం కోసం ఇంగ్లండ్‌కు వెళ్లే వారికి రూ.2.5 లక్షల…

ఇండ్లపై సోలార్‌ విద్యుత్తు యూనిట్లు ఏర్పాటు చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం రాయితీలను గణనీయంగా పెంచింది

పీఎం సూర్య ఘర్‌-ముఫ్త్‌ బిజిలీ యోజన కింద 2 నుంచి 7 కిలోవాట్లలోపు సామర్థ్యంతో కూడిన చిన్న యూనిట్లను ఏర్పాటు చేసుకునేవారికి గతంలో కంటే భారీగా రాయితీలు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. కానీ, 8 నుంచి 10 కిలోవాట్ల సామర్థ్యంతో కూడిన పెద్ద…

మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయంలో స్వామి వారికి నూతన రజత(వెండి)పాదములు అభిషేక అలంకరణ పూజా

ఈరోజు గౌరవ మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి 12వ డివిజన్ ఇందిరమ్మ కాలనీ ఫేస్ 2 లో శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయంలో స్వామి వారికి నూతన రజత(వెండి)పాదములు అభిషేక అలంకరణ పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామి…

Other Story

You cannot copy content of this page