దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి

Trinethram News : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 483 పాయింట్లు, నిఫ్టీ 127 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.

విశాఖలోని హోల్ సెల్ ఫ్రూట్ మార్కెట్ ని అనుకోని ఉన్న జనతా బజార్ లో అగ్ని ప్రమాదం

విశాఖలోని హోల్ సెల్ ఫ్రూట్ మార్కెట్ ని అనుకోని ఉన్న జనతా బజార్ లో అగ్ని ప్రమాదం. స్క్రాప్ దుకాణంలోని పాత కారుకి నిప్పు అంటుకొని పక్కన ఉన్న టైర్లు షాపునకు వ్యాపించి ఎగసిపడుతున్న మంటలు.

భారీ లాభాలతో మగీసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

భారీ లాభాలతో మగీసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు… సెన్సెక్స్‌ 929 పాయింట్లు, నిఫ్టీ 256 పాయింట్లు చొప్పున లాభపడ్డ సూచీలు

You cannot copy content of this page