Bike Overturned : జాతీయ రహదారి పై బైక్ బోల్తా.. అక్కడికక్కడే ఇద్దరూ మృతి

The bike overturned on the national highway.. Both died on the spot Trinethram News : ఫైడి భీమవరం : పైడి-భీవరం జాతీయ రహదారిపై ద్విచక్రవాహనం బోల్తా పడి ఇద్దరు మృతి చెందారు. శ్రీకులం జిల్లా లిచ్చనారి…

Fatal Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు బోల్తా పడి మహిళ మృతి

Fatal road accident.. Bus overturned, woman died పల్నాడు – కర్ణాటక నుంచి యానాం వెళ్తున్న శ్రీతులసి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం వద్ద వర్షానికి రోడ్డుపై విరిగిపడ్డ చెట్టు కొమ్మలను తప్పించే క్రమంలో అదుపుతప్పి బోల్తా…

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా ఇద్దరు చిన్నారులు దుర్మరణం

Private travel bus overturned, two children died Trinethram News : Bus Accident: కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో గురువారం తెల్లవారుజామున ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా.. 40…

ప్రవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడి 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు

Trinethram News : ఖమ్మం జిల్లా: మార్చి09ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో ఘోర ప్రమా దం చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజా మున మండలంలోని లోక్యతండా జాతీయ రహదారిపై అదుపుతప్పి ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. దీంతో బస్సులో ప్రయాణి స్తున్న 15…

బస్సు బోల్తా.. పలువురికి గాయాలు

విశాఖపట్నం నుంచి భద్రాచలం వెళ్తున్న టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు కాకినాడ వద్ద బోల్తా పడింది. డ్రైవర్కి బీపీ లెవెల్స్ తగ్గడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 20 మందికిపైగా ఉండగా.. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.…

ధర్మపురి ఎమ్మెల్యే కారు బోల్తా

ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌కు ప్రమాదం తప్పింది. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబారిపేట వద్ద లారీని తప్పించబోయి ఎమ్మల్యే కారు బోల్తా ఘటనలో కారులోనే ఉన్న ఎమ్మేల్యే అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ మరియు అతని అనుచరులు.…

ఖమ్మం జిల్లాలో ప్రైవేటు ట్రావెల్ బస్సు బోల్తా

Trinethram News : ఖమ్మం జిల్లా : ఫిబ్రవరి 09ఖమ్మం జిల్లా మద్దులపల్లి వద్ద శుక్రవారం ఉదయం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడడంతో పలువురు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రు లను స్థానిక ఆస్పత్రికి తరలించారు.…

బోల్తా పడ్డ ఆర్టీసీ బస్సు

తిరుపతి 27 మందికి గాయాలు. నాయుడుపేట- పూతలపట్టు ప్రధాన రహదారి లోని తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల బాలాజీ డైరీ సమీపంలో ఘటన. చిత్తూర్ డిపోకు చెందిన తిరువన్నామలై నుండి తిరుమల కు వెళుతున్న ఆర్టీసీ బస్సు. బస్సులో 42…

చంద్రగిరి (మం) భాకరాపేట ఘాట్ రోడ్డులో బోల్తా పడ్డ ప్రైవేట్ స్లీపర్ బస్

తిరుపతి చంద్రగిరి (మం) భాకరాపేట ఘాట్ రోడ్డులో బోల్తా పడ్డ ప్రైవేట్ స్లీపర్ బస్ 10మందికి తీవ్ర , 20మందికి స్వల్ప గాయాలు, బళ్లారి నుంచి 45మంది ప్రయాణికులతో చెన్నై వెళుతుండగా ఘటన

కాలేజీ బస్సు బోల్తా

చిత్తూరు: కాలేజీ బస్సు బోల్తా జిల్లాలోని గంగాధర నెల్లూరు మండలం మోతరంగాని పల్లి పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. వివేకానంద జూనియర్ కాలేజీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. సుమారు పదిమంది విద్యార్థులు గాయపడినట్లు తెలుస్తోంది. వారిని 108 ద్వారా…

You cannot copy content of this page