PM Narendra Modi : ఢిల్లీలో రెండు రోజుల న్యాయ సదస్సును ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ

Prime Minister Narendra Modi started a two-day law conference in Delhi Trinethram News : Delhi : మహిళలపై అఘాయిత్యాలు, పిల్లల భద్రతపై సమాజంలో తీవ్రమైన ఆందోళన నెలకొంది. దేశంలో మహిళల భద్రత కోసం అనేక కఠినమైన…

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బయటకి వచ్చి న్యాయం చేయాలి

Pawan Kalyan should come out and do justice త్రినేత్రం న్యూస్ ప్రతినిధి వర్షంలో తడుస్తూనే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ వద్ద విద్యార్థుల ఆందోళన. తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు. వి వాంట్ జస్టిస్ అంటూ అంటూ ధర్నా చేస్తున్న…

Supreme Court : సుప్రీంకోర్టు న్యాయ మూర్తులుగా జస్టిస్‌ ఎన్‌.కోటీశ్వర్‌ సింగ్‌, జస్టిస్‌ ఆర్‌.మహదేవన్‌ బాధ్యతలు

Supreme Court Justice Murtuluga Justice N.Kotieshwar Singh, Justice R.Mahdevan Responsible Trinethram News : గురువారం సుప్రీంకోర్టు ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ వారితో ప్రమాణం చేయించారు. దీంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య…

New Laws From July : జులై 1 నుంచి కొత్త న్యాయ చట్టాలు

New Laws from July 1 Trinethram News : Jun 27, 2024, కేంద్రం రూపొందించిన కొత్త నేర న్యాయ చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం జులై 1 నుంచి…

మహిళా ఉద్యోగిపై వేధింపులు.. న్యాయం చేయాలని ఆవేదన

నంద్యాల జిల్లా ఫారెస్ట్ రేంజర్ దినేష్ రెడ్డి పై మహిళా ఉద్యోగిని రేష్మ ఫైర్ అయ్యారు. నూనెపల్లెలోని ఫారెస్ట్ అసోసియేషన్లో ఏర్పటు చేసిన విలేకరుల సమావేశంలో అమె మాట్లడుతూ.. డివిజన్ ఫారెస్ట్ అసోసియేషన్ అధ్యక్షురాలైన తాను ఫారెస్ట్ ఉద్యోగుల హక్కుల కోసం…

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ రెండోదశ భారత్ జోడో న్యాయ యాత్ర ఉండగా, ఢిల్లీలో జరుగుతున్న రైతుఉద్యమం కారణంగా రద్దయ్యింది

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ రెండోదశ భారత్ జోడో న్యాయ యాత్ర బుధవారం జార్ఖండ్‌లో ప్రారంభం కావాల్సి ఉండగా, ఢిల్లీలో జరుగుతున్న రైతుఉద్యమం కారణంగా రద్దయ్యింది. రైతు ఉద్యమంలో పాల్గొనేందుకు కాంగ్రెస్‌ నేతలు ఢిల్లీ వెళ్లారని, అందుకే ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాల్సి…

జార్ఖండ్‌లో భారత్‌ జోడో న్యాయ యాత్ర రద్దు

Trinethram News : రాహుల్ గాంధీ రెండో దశ భారత్ జోడో న్యాయ యాత్ర బుధవారం జార్ఖండ్‌లో ప్రారంభం కావాల్సి ఉండగా, ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమం కారణంగా రద్దయ్యింది.. రైతు ఉద్యమంలో పాల్గొనేందుకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు ఢిల్లీ వెళ్లారని,…

మోడీ పాలనలో సామాజిక న్యాయం లేదు

మోడీ పాలనలో సామాజిక న్యాయం లేదు. ఏ రంగంలో చూసినా దళితులు, గిరిజనులకు న్యాయం జరగడం లేదు. దేశంలో చాలా ప్రాంతాల్లో ప్రజలు పస్తులుంటున్నారు. బీహార్‌లో జనగణన చేయాలని నితీష్‌కుమార్‌తో చెప్పాను. -రాహుల్‌ గాంధీ

మోటారు వాహన ప్రమాద బాధితులకు ఉచిత న్యాయం సత్వర న్యాయం జరగాలని

Trinethram News : జిల్లా: గుంటూరుసెంటర్: తాడేపల్లి మోటారు వాహన ప్రమాద బాధితులకు ఉచిత న్యాయం సత్వర న్యాయం జరగాలని తాడేపల్లి చిగురు బాలల ఆశ్రమంలో పోలీస్, ఆర్టీవో, ఇన్సూరెన్స్ అధికారులకు అవగాహన సదస్సు రాష్ట్ర న్యాయాధికార సేవా సంస్థ నిర్వహించిన…

తెలుగుదేశం పార్టీ తోనే దళితులకు న్యాయం

తెలుగుదేశం పార్టీ తోనే దళితులకు న్యాయం వేగేశన నరేంద్ర వర్మబాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఈస్ట్ పిన్నిబోయినవారిపాలెం కు చెందిన వైసిపి నాయకులు బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వేగేశన…

You cannot copy content of this page