ఏప్రిల్ 17న వచ్చే రామనవమికి అయోధ్యని సిద్ధం చేస్తున్నారు

ఏప్రిల్ 17న వచ్చే రామనవమికి అయోధ్యని సిద్ధం చేస్తున్నారు.. ఆ రోజున 50 లక్షల మంది యాత్రికులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు.

అంబానీ దంపతులు తమకున్న దాంట్లో 0.1 % ఖర్చుచేసి 1000 కోట్లతో పెళ్లి చేస్తున్నారు

అంబానీ దంపతులు తమకున్న దాంట్లో 0.1 % ఖర్చుచేసి 1000 కోట్లతో పెళ్లి చేస్తున్నారు. దీనివలన వారికి కలిగే నష్టం ఏమీ లేదు. సామాన్యులు మాత్రం ఇంకా సమాజంలో పరువు మర్యాద కోసం అనుకుంటూ కట్నకానుకల పేరుతో తమకున్న దాంట్లో 70…

మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు

Trinethram News : లోక్‌సభ ఎన్నికల లోపే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చించేందుకే ఆయన ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం. మంత్రివర్గంలో ఇప్పటికే 11 మంది ఉండగా.. విస్తరణ అనంతరం కొత్తగా మరో…

షర్మిల ఓవరాక్షన్ చేస్తున్నారు

వైయస్ కుమార్తె, సీఎం చెల్లెలు కావడంతో మేమేమీ అనలేమని అలుసుగా తీసుకొని రెచ్చిపోవడం కరెక్ట్ కాదు… సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ షర్మిల తనపై ఉన్న సానుభూతిని కోల్పోతున్నారు.. మంత్రి అంబటి రాంబాబు

కాంట్రాక్టర్లను బెదిరిస్తుంటే సీఎం జగన్ ఏం చేస్తున్నారు? : సీపీఐ రామకృష్ణ

కాంట్రాక్టర్లను బెదిరిస్తుంటే సీఎం జగన్ ఏం చేస్తున్నారు?: సీపీఐ రామకృష్ణ Trinethram News : అనంతపురం: కాంట్రాక్టర్లను వైకాపాకు చెందిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి బెదిరిస్తుంటే సీఎం జగన్ ఏం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు..…

హైదరాబాద్‌లో అయోధ్య రామ మందిరం తలుపులు తయారు చేస్తున్నారు

హైదరాబాద్‌లో అయోధ్య రామ మందిరం తలుపులు తయారు చేస్తున్నారు.. సికింద్రాబాద్‌లోని న్యూ బోయిన్‌పల్లిలోని అనురాధ టింబర్స్ ఇంటర్నేషనల్‌లో వీటిని తయారు చేస్తున్నారు.. అయోధ్యలో రామ మందిరానికి అవసరమైన 100 తలుపులు తయారు చేస్తున్నామని కంపెనీ యజమాని శరత్ బాబు తెలిపారు. 2024…

నాకు టికెట్ రాదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు: రోజా ఫైర్

నాకు టికెట్ రాదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు: రోజా ఫైర్ ఇప్పటికే పలు నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చిన జగన్ రోజాకు టికెట్ ఇవ్వరంటూ ప్రచారం కొందరు శునకానందం పొందుతున్నారంటూ రోజా మండిపాటు

You cannot copy content of this page