టిడిపి అధిష్టానం పై అలిగిన ఆలపాటి రాజేంద్రప్రసాద్

తనకు ఎక్కడా టికెట్ కేటాయించకపోవడంపై చంద్రబాబుపై ఆగ్రహం… మరి కాసేపట్లో తెనాలిలో మీడియా సమావేశం నిర్వహించనున్న ఆలపాటి… పార్టీ మారతారు అంటూ ఊహాగానాలు..! ఆలపాటి టిడిపికి వ్యతిరేకంగా ఏదైనా ఊహించని నిర్ణయం తీసుకుంటే తెనాలి, గుంటూరు వెస్ట్, పెదకూరపాడు నియోజకవర్గం తీవ్ర…

రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే ఐదుగురు రాజ్యసభ అభ్యర్థులను బీజేపీ అధిష్టానం ప్రకటించింది

కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ను మరోసారి రాజ్యసభకు పంపించాలని నిర్ణయించింది. ఒడిశా నుంచి ఆయన పేరును ఖరారు చేసింది. ఇక మధ్యప్రదేశ్ నుంచి ఎల్ మురుగన్, ఉమేశ్ నాథ్ మహరాజ్, మయ నారోల్య, బన్సీలాల్ గర్జర్‌‌లకు అవకాశం కల్పించింది…

మంగళగిరి వైసీపీ అభ్యర్థి గంజి చిరంజీవే వైసీపీ అధిష్టానం

Trinethram News : మంగళగిరి నియోజకవర్గ సాధికార బస్సు యాత్రను ఇంచార్జ్ గంజి చిరంజీవి విజయవంతం చేయడంతో చిరంజీవి నాయకత్వంపై వైసీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం. సాధికార బస్సు యాత్ర తర్వాత మంగళగిరి వైసీపీ అభ్యర్థి గంజి చిరంజీవిని గెలిపించుకోవాలని నియోజకవర్గ…

అధిష్టానం మేరకు నాలుగో లిస్టులో ఎవరి పేరు మాయమౌతుందో

Trinethram News : అధిష్టానం మేరకు నాలుగో లిస్టులో ఎవరి పేరు మాయమౌతుందో.. వైసీపీ ఎమ్మెల్యేల్లో దడ..త్వరలోనే జాబితా లిస్ట్ విడుదల.. ఆంధ్రపదేశ్‌లో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. మరింత దూకుడుగా ముందుకెళ్తోంది అధికార వైసీపీ. అధికార వైసీపీకి సంబంధించిన మార్పులు, చేర్పులు……

కొడుకుని రంగంలోకి దించుదామనుకున్న మోపిదేవికి షాక్ ఇచ్చిన అధిష్టానం

కొడుకుని రంగంలోకి దించుదామనుకున్న మోపిదేవికి షాక్ ఇచ్చిన అధిష్టానం… వైసీపీ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి, ప్ర‌స్తుతం రాజ్య‌స‌భ స‌భ్యుడుగా ఉన్న మోపిదేవి వెంక‌ట ర‌మ‌ణా రావు పార్టీ అధిష్టానంపై అలిగిన‌ట్టు తెలుస్తోంది. తాజాగా పార్టీలో జ‌రిగిన ఇంచార్జుల మార్పు ద‌రిమిలా…

అధిష్టానం ఆశీర్వదించి ఆదేశిస్తే ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో YSRCP అభ్యర్థిగా పోటీకి సిద్ధం

అధిష్టానం ఆశీర్వదించి ఆదేశిస్తే ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో YSRCP అభ్యర్థిగా పోటీకి సిద్ధం“మాకం జాన్ పాల్ ZPTC” గత 50 యేండ్లుగా రాజకీయ నేపథ్యం కలిగిన స్థానికుడు, నియోజకవర్గంలోని నాయకులందరితోనూ అనుకూలంగా ఉంటూ..స్థానిక మంత్రివర్యులు డాక్టర్ ఆదిమూలపు ఆశీర్వాదంతో ప్రస్తుతం త్రిపురాంతకం జడ్పిటిసిగా…

You cannot copy content of this page