పదేళ్ల నిర్బంధపు పాలన నుంచి విముక్తి కావాలని తెలంగాణ ప్రజలు కోరుకున్నారు: గవర్నర్ తమిళి సై

పదేళ్ల నిర్బంధపు పాలన నుంచి విముక్తి కావాలని తెలంగాణ ప్రజలు కోరుకున్నారు: గవర్నర్ తమిళి సై నా ప్రభుత్వంలో తెలంగాణ స్వేఛ్ఛా వాయువులు పీల్చుకుంటోంది.. నియంతృత్వ పాలనా పోకడల నుంచి తెలంగాణ విముక్తి పొందింది.. నిర్బంధాన్ని సహించబోమని విస్పష్టమైన ప్రజాతీర్పు వచ్చింది..…

ముగిసిన తెలంగాణ కేబినెట్‌ భేటీ.. గవర్నర్‌ ప్రసంగానికి ఆమోదం

Ts Cabinet: ముగిసిన తెలంగాణ కేబినెట్‌ భేటీ.. గవర్నర్‌ ప్రసంగానికి ఆమోదం హైదరాబాద్‌: తెలంగాణ కేబినెట్‌ (TS Cabinet) భేటీ ముగిసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో గవర్నర్‌ ప్రసంగానికి ఆమోదం లభించింది..…

తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్‌

తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ను అధికారికంగా ప్రకటించిన ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన గడ్డం ప్రసాద్‌ కుమార్‌ గడ్డం ప్రసాద్‌ను స్పీకర్‌ స్థానంలో కూర్చోబెట్టిన రేవంత్‌, భట్టి విక్రమార్క గడ్డం…

గుంటూరు మున్సిపల్ కమిషనర్‌కు జైలు శిక్ష విధించిన తెలంగాణ హైకోర్టు

గుంటూరు మున్సిపల్ కమిషనర్‌కు జైలు శిక్ష విధించిన తెలంగాణ హైకోర్టు నిర్లక్ష్యం ఓ మునిసిపల్ కమిషర్ కొంప ముంచింది. కొత్తపేటలో ప్రైవేటు భూమిని ఆక్రమించి, కోర్టు ధిక్కార కేసులో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌కు తెలంగాణ హైకోర్టు ఒక నెల సాధారణ…

తెలంగాణ కంటే అదనంగా జీతం ఇస్తామని.. ఇప్పుడు మాట మార్చారు

AP Anganwadi Workers: ‘తెలంగాణ కంటే అదనంగా జీతం ఇస్తామని.. ఇప్పుడు మాట మార్చారు’ ఏపీ వ్యాప్తంగా అంగన్‌వాడీల ఆందోళన.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా అంగన్‌వాడీలు (Anganwadi workers) ఆందోళనకు దిగారు. ప్రభుత్వంతో రెండు రోజులుగా జరిపిన చర్చలు విఫలం కావడంతో…

తెలంగాణ ఎఫెక్ట్.. సీఎం జగన్ ముందు జాగ్రత్త?

తెలంగాణ ఎఫెక్ట్.. సీఎం జగన్ ముందు జాగ్రత్త? తెలంగాణ ఎన్నికల్లో పలుచోట్ల సెట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చకపోవడంతో టిఆర్ఎస్ అధికారం కోల్పోయింది. సిట్టింగ్లు మార్చిన మెజార్టీ స్థానాల్లో గెలిచింది దీన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం జగన్ ముందు జాగ్రత్తగా పలు నియోజకవర్గాలకు కొత్త…

విజయవాడ లో ప్రముఖ పుణ్యక్షేత్రం కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఎన్టీఆర్ జిల్లా : విజయవాడ లో ప్రముఖ పుణ్యక్షేత్రం కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. ఈ కార్యక్రమంలో ఎంపీ మిథున్ రెడ్డి ఆలయ చైర్మన్ కర్నాటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు…

తెలంగాణ బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని పరామర్శించేందుకు ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ యశోద దవాఖానా కు చేరుకున్నారు

ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్యపరిస్థితి గురించి ఆరా తీశారు. కోలుకుంటున్న విషయం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ఉన్నారు. అదే సందర్భం లో మాజీ మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డి,…

You cannot copy content of this page