త్రినేత్రం న్యూస్, రాజమండ్రి వ్యవసాయం మార్కెట్ డైరెక్టర్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దేవల్ల రాంబాబు ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ భోగి భోగభాగ్యాలతో పాటు మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నానని చెప్పారు. భోగి వేళ సకల శుభాలు జరగాలని తెలిపారు.
ఈ పండుగను ప్రజలంతా సుఖ, శాంతులతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలందరూ ఆనందంగా పండగ చేసుకోవాలని కోరారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


