Durga Rani : భోగ భాగ్యాలు చేకూరాలి

TRINETHRAM NEWS

మున్సిపల్ చైర్ పర్సన్ రాణి

త్రినేత్రం న్యూస్, మండపేట.. ప్రజలందరికీ ఈ సంక్రాంతి భోగ భాగ్యాలు కలగాలని చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి పేర్కొన్నారు. ప్రజలకు ఆమె భోగి, సంక్రాంతి,కనుమ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరు పండుగ ను ఆనందొత్సవాలతో జరుపుకోవాలని కోరారు.

కొత్త వెలుగులు అందరి జీవితాల్లో రావాలని ఆమె ఆకాంక్షించారు.భోగిమంటల వెలుగులు, భోగ భాగ్యాలతో పల్లెల్లో ప్రతీ ఇంట సుఖ సంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ. మండపేట నియోజకవర్గం ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

May all the people have the blessings of Bhogi

You cannot copy content of this page

Scroll to Top