PM Modi : ఎర్ర‌కోట‌పై 12 సార్లు జెండా ఎగుర‌వేసిన ప్రధాని మోదీ

TRINETHRAM NEWS

Trinethram News : ప్ర‌ధాని మోదీ వ‌రుస‌గా 12 సార్లు జాతీయ జెండాను ఎగుర‌వేశారు. ప్ర‌ధాని హోదాలో అత్య‌ధిక సార్లు జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ 17 సార్లు, ఇందిరా గాంధీ 16 సార్లు ఎగుర‌వేయ‌గా.. మోదీ 12 సార్లు ఆవిష్క‌రించారు. గ‌తంలో ప్ర‌ధానులుగా ప‌నిచేసిన‌ మ‌న్మోహ‌న్ సింగ్ 10 సార్లు, అట‌ల్ బిహారీ వాజ్‌పేయీ 6 సార్లు, రాజీవ్ గాంధీ, పీవీ న‌ర్సింహారావు 5 సార్లు, మొరార్జీ దేశాయ్‌, లాల్ బ‌హుదూర్ శాస్త్రీ 2 సార్లు జాతీయ జెండాను ఎర్ర‌కోట‌పై ఎగుర‌వేశారు….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

PM Modi hoists the national flag

You cannot copy content of this page

Scroll to Top