ANDHRAPRADESH

MPDO : పల్లెల్లో పారిశుధ్యం పట్ల జాగ్రత్త వహించండి

MPDO : గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ఇంచార్జి. త్రినేత్రం న్యూస్. పెనుమూరు (మే 22). మండలంలోని ఆయా గ్రామాల్లోని ప్రజలు పారిశుధ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని […]

TELANGANA

Dont Exploit Farmers : తరుగు’ పేరిట రైతులను నిలువు దోపిడీ చేయొద్దు

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతన్నల జీవితాలు అంధకారంలోకి .ప్రభుత్వం వడ్ల కొనుగోలు సక్రమంగా చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు. PACS చైర్మన్

TELANGANA

Transportation : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రవాణా నత్తనడక

Transportation : డిండి వ్యవసాయ మార్కెట్‌లో తడిసి ముద్దవుతున్న పంట, కన్నీరు పెడుతున్న రైతన్నలుడిండి మండల భా రా స మాజీ అధ్యక్షులు రాజినేని వెంకటేశ్వర రావు.

NATIONAL

Supreme Court : వీలునామా పై సుప్రీంకోర్టు కీలక తీర్పు

Supreme Court : త్రినేత్రం న్యూస్ : న్యూ ఢిల్లీ : వీలునామా పై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సహజ వారసత్వ క్రమాన్ని మార్చడమే వీలునామా

TELANGANA

SC Corporation Interviews : డిండి మండల కేంద్రంలో ఎస్ సి కార్పొరేషన్ ఇంటర్వ్యూలు

SC Corporation Interviews : డిండి (గుండ్ల పల్లి) మే 21 , త్రినేత్రం న్యూస్. ఎస్ సి కార్పొరేషన్ 2025-26 సంవత్సరానికి సంభందించిన ఇంటర్వ్యూలు మండలకేంద్రంలో

TELANGANA

Youths Collided Jeeps : బెజవాడలో జీప్‌లతో ఢీకొట్టుకొన్న యువకులు

పరుగులు తీసిన జనం యువతి వ్యవహారంలో మనస్పర్థలే కారణం : ఎదురెదురుగా దూసుకొస్తూ… Youths Collided Jeeps : త్రినేత్రం న్యూస్ : వారిద్దరూ చిన్ననాటి నుంచి

TELANGANA

Rohini Karte Start : రోహిణి కార్తె ఎప్పటి నుంచి ప్రారంభం? రోళ్లు పగిలే ఎండలకు కారణం ఇదే!

Rohini Karte Start : త్రినేత్రం న్యూస్ : తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రతను సూచించే ‘రోహిణి కార్తె’ (Rohini Karthi 2026) ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది.

You cannot copy content of this page

Scroll to Top