TRINETHRAM NEWS

In Ramagundam Corporation Area

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

49 డివిజన్ లో గత కొన్ని రోజులుగా డ్రైనేజ్ కోసం అని పైప్ లైన్ కోసం అని తవ్విన గుంతలు వర్షానికి ఆ నీరు ఇంటి ముందుకు రావడం జరుగుతుంది పనులు నిలిపివేయడం వల్ల స్థానిక గత కొన్ని రోజులుగా వర్షాలకు ఇంటి లోనికి రావాలి బాధలు పడుతున్నాము అని కాలనీవాసులు అధికారులు తొందరగా పనులు పూర్తి చేయాలని అని కాలనీవాసులు కోరుకుంటున్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

In Ramagundam Corporation Area