జూన్ 26, 2026
TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ డిసెంబర్ 28 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణానికి చెందిన ఫయాజ్ ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్ పయనీర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఆదివారం బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….మెరుగైన వైద్యం అందించాలని ఆయన వైద్యులను కోరారు.త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఆయన వెంట పలువురు బిఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Former MLAs visit Fayaz

You cannot copy content of this page