Mon. Mar 9th, 2026

Fires Extinguished : చల్లారేగిన మంటలు

TRINETHRAM NEWS

కర్నూలు జిల్లా : మార్చి : 3: (త్రినేత్రం న్యూస్); కర్నూలు పట్టణం బాలాజీ నగర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్లు పేలడంతో కూలర్ల గోదాంలో ప్లాస్టిక్ సామాగ్రి ఉండడంవల్ల మంటలు సెలరేగి భారీగా పొగలు అలుముకున్నాయి.

ఈ ఘటనతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. పనిచేసే సిబ్బంది వంట కోసం తెచ్చిన రెండు గ్యాస్ సిలిండర్లు పేలడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Fires extinguished

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page