Trinethram News : నంద్యాల : ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి, మరో ఇద్దరికీ తీవ్రగాయాలు.. డివైడర్ ను దాటి బస్సును ఢీకొన్న క్వాలిస్ వాహనం.. క్వాలిస్ వాహనంలో ఇరుక్కున్న మృతదేహాలు..
గాయపడ్డవారిని ఆళ్లగడ్డ ప్రభుత్వాస్పత్రికి తరలింపు.. మృతులు హైదరాబాద్ వాసులుగా గుర్తింపు..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


