Trinethram News : Feb 02, 2026, జమ్ముకశ్మీర్లో భూప్రకంపనలు సంభవించాయి. రిక్టార్ స్కేల్పై భూకంపం తీవ్రత 4.8గా నమోదు అయింది. శ్రీనగర్ సమీపంలోని బద్గాం దగ్గర భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు.
తెల్లవారుజామున 5:35 గంటలకు భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. భూకపం ధాటికి ఓ భవన్ ఊగిపోయిన వీడియో సీసీటీవీలో రికార్డైంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


