ఏలూరు జిల్లా : ఫిబ్రవరి 26: (త్రినేత్రం న్యూస్); ఏలూరు డైనమిక్ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ బాల్య వివాహాలను అరికట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆ విముక్తి రథాన్ని ప్రారంభించారు.
పద్దెనిమిది సంవత్సరాలలోపు వాళ్లకు వివాహం చేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు. ఆ బాల్య వివాహాల మూలాలను నిర్మూలించడానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


