తేదీ : 26/12/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); పోలవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మరియు రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ బొరగం. శ్రీనివాసు సంబంధిత లబ్ధిదారులకు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు.
అదేవిధంగా గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించారు. వాళ్లకు ఆ సమస్యలకు త్వరలోనే పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కూటమి నాయకులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


