త్రినేత్రం న్యూస్, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఈ నెల 9న తూర్పుగోదావరి జిల్లా, మండపేట నియోజకవర్గంలో పర్యటించనున్న సందర్బంగా సభా ఏర్పాట్లకు సంబంధించి స్ధలాన్ని రాయవరంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, రాజమహేంద్రవరం ఆర్.డి.ఒ ఆర్.కృష్ణ నాయక్, డిఎస్ పి రఘువీర్, ఎంపిడిఒ స్పందన, తహశ్శిల్దార్ బి.ఎస్.వి భాస్కర్, కూటమి నాయకులతో కలసి సోమవారం పరిశీలించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


