నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
Trinethram News : ముంబై: నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 200 పాయింట్లుకు పైగా.. నిఫ్టీ 30 పాయింట్లకు పైగా నష్టం
Trinethram News : ముంబై: నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 200 పాయింట్లుకు పైగా.. నిఫ్టీ 30 పాయింట్లకు పైగా నష్టం
మోడీ సర్కార్ ఊహించిన దానికంటే ముందుగానే పాకిస్థాన్లోకి నీటి ప్రవాహాన్ని అరికట్టేందుకు రియాలిటీలోకి తీసుకువచ్చింది. జమ్మూ & కాశ్మీర్లోని 850 మెగావాట్ల రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ వద్ద 27 జనవరి, 2024న కిష్త్వార్ జిల్లాలోని ద్రాబ్షాల్లా వద్ద సొరంగాల ద్వారా…
ఛత్తీస్గఢ్ సరిహద్దులోని టేకల్గూడెం గ్రామంలో మంగళవారం సాయంత్రం మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందగా, మరో 14 మంది గాయపడ్డారు. ఈ గ్రామం బీజాపూర్, సుక్మా జిల్లాల సరిహద్దులో ఉంది. నక్సల్స్ కార్యకలా పాలకు చెక్ పెట్టేందుకు…
Trinethram News : పాకిస్థాన్ కి చెందిన నావికులను కాపాడిన విషయాన్ని భారత నావికాదళం అధికారికంగా ప్రకటించింది. సోమాలియా తూర్పు తీరంలో సముద్రపు దొంగలు పాకిస్తాన్ కు చెందిన చేపల వేట నౌకను హైజాక్ చేశారు. దీంతో భారత యుద్ధనౌక ఐఎన్ఎస్…
Trinethram News : 7 సార్లు ఈడీ నోటీసులు పంపింది. ఒక్కసారి కూడా హాజరు కాని సోరెన్. భూ కుంభకోణం కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అరెస్ట్ అయ్యే అవకాశం. హేమంత్ భార్య కల్పనా సోరెన్ను సీఎంగా చేసే అవకాశం.…
లోక్సభ ఎన్నికల కారణంగా 2024-25 ఆర్థిక బడ్జెట్లో పెద్ద ప్రకటనలు ఏమీ ఉండవని తెలుస్తోంది. అయితే బడ్జెట్ ప్రకటించడానికి ముందే అంచనాలు పెరుగుతున్నాయి. మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్ లిమిటెడ్ డైరెక్టర్ గుర్మీత్ సింగ్ చావ్లా ప్రభుత్వం ప్రధానంగా ఆరు అంశాల మీద…
మెగాస్టార్ చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి రాబోతున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఏపీలో పాగా వేయాలని భావిస్తున్న బీజేపీ.. ఆ రాష్ట్రానికి చెందిన మెగాస్టార్ చిరంజీవిని పార్టీ తరుఫున రాజ్యసభకు పంపాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఆయనను యూపీ నుంచి రాజ్యసభ బరిలో…
Trinethram News : కేరళలోని మావెలిక్కర అడిషనల్ కోర్ట్ న్యాయమూర్తి సంచలన తీర్పును ఇచ్చారు. బీజేపీ నేత రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో నిందితులుగా ఉన్న 15 మంది పీఎఫ్ఐ కార్య కర్తలుకు కోర్ట్ మరణ శిక్ష విధించింది. బీజేపీ స్టేట్…
ఫిబ్రవరిలో 11రోజులు బ్యాంకుల మూత .. ఇప్పుడు ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతాలు నిర్వహిస్తున్నారు. ఆన్లైన్లోనే అన్ని రకాల లావాదేవీలు జరుగుతున్నా, పూర్తిగా డిజిటల్ పేమెంట్స్ అమల్లోకి వచ్చినా కొన్ని సందర్భాల్లో బ్యాంకు శాఖలకు వెళ్లాల్సి రావచ్చు. ఇప్పుడు టైం కూడా…
పాకిస్తాన్ కు చెందిన 19 మంది నావికులను కాపాడిన భారత సైన్యం… పాకిస్థాన్ కి చెందిన నావికులను కాపాడిన విషయాన్ని భారత నావికాదళం అధికారికంగా ప్రకటించింది. సోమాలియా తూర్పు తీరంలో సముద్రపు దొంగలు పాకిస్తాన్ కు చెందిన చేపల వేట నౌకను…
You cannot copy content of this page