మేం అధికారంలోకి రాగానే వాలంటీర్లకు రూ.10 వేలు : చంద్రబాబు

Trinethram News : మంగళగిరి: తెలుగు వారు గొప్పగా నిర్వహించు కునే పండగ ఉగాది అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. కొత్త ఏడాదిలో రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో చంద్రబాబు…

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు

ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో…. శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు… జరిగాయి… ముఖ్య అతిథిగా…. మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు … టీడీ జనార్ధన్… వర్ల రామయ్య దేవినేని ఉమా.. … దేవతోటి నాగరాజు, మరియు…

పండితులు అందించిన ఉగాది పచ్చడిని స్వీకరించిన సీఎం దంపతులు

సీఎం వైఎస్ జగన్ దంపతులకు పండితుల వేద ఆశీర్వచనం ఉగాది సందర్భంగా ఆశీర్వాదాలు అందించిన పండితులు పండితులు అందించిన ఉగాది పచ్చడిని స్వీకరించిన సీఎం దంపతులు శావల్యాపురం మండలం గంటావారిపాలెం వద్ద క్యాంపులోనే కార్యక్రమం శాలువా కప్పి, అక్షింతలు చల్లి ఆశీర్వాదం…

ఇవాళ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు బ్రేక్

Trinethram News : AP: సీఎం జగన్ చేస్తోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ఇవాళ బ్రేక్ పడింది. ఉగాది పండుగ సందర్భంగా జగన్ విరామం ప్రకటించారు. పల్నాడు జిల్లా గంటావారిపాలెంలో ఆయన ఉగాది వేడుకల్లో పాల్గొననున్నారు. సతీమణి భారతీరెడ్డితో కలిసి…

మేనిఫెస్టో విడుదల ఎప్పుడు?

Trinethram News : AP: ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ వైసీపీ, టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి మేనిఫెస్టో విడుదలపై మీనమేషాలు లెక్కిస్తున్నాయి. టీడీపీ సూపర్ సిక్స్ పథకాలతో ప్రచారం చేసుకుంటున్నా.. ఉమ్మడి మేనిఫెస్టోపై ఇంకా కసరత్తు చేస్తున్నట్లు కూటమి వర్గాలు వెల్లడిస్తున్నాయి. వైసీపీ నుంచి ఇంకా…

AP EAPCETకు 3.05 లక్షల దరఖాస్తులు

Trinethram News : AP EAPCETకు దరఖాస్తు గడువు ఈనెల 15న ముగియనుండగా, ఇప్పటివరకు 3.05 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు సెట్ కన్వీనర్ ప్రొ.కె. వెంకటరెడ్డి తెలిపారు. ఇంజినీరింగ్ విభాగంలో 2,35,417, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో 69,445, రెండు విభాగాల్లో కలిపి…

కలపర్రు టోల్‌గేట్‌ వద్ద భారీగా బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం

Trinethram News : పెదపాడు: ఏలూరు జిల్లాలో భారీగా బంగారం, వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెదపాడు మండలం కలపర్రు టోల్‌ ప్లాజా వద్ద చేపట్టిన వాహన తనిఖీల్లో భాగంగా ఓ కారులో 50 కేజీలకు పైగా ఆభరణాలను గుర్తించారు..…

11వ రోజు మేమంతా సిద్దం బస్సుయాత్రలో సీఎం జగన్.. పెన్షన్‎పై అవ్వాతాతలతో ముఖాముఖి

వైఎస్ఆర్సీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి మేమంతా సిద్దం బస్సు యాత్ర 11వ రోజుకు చేరింది. వెంకటాచలం పల్లి నుంచి బయలుదేరిన బస్సుయాత్ర వినుకొండ మీదుగా గంటావారిపల్లెకు చేరుకోనుంది. వెంకటాచలంపల్లి నుంచి బయలుదేరిన సీఎం వైఎస్ జగన్ బోదనంపాడు, కురిచేడు,…

వైసీపీ మళ్లీ గెలవదన్న ప్రశాంత్ కిశోర్ పై బొత్స ఫైర్

ప్యాకేజ్ తీసుకుని ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతున్నారన్న బొత్స లీడర్ కు, ప్రొవైడర్ కు తేడా తెలియకుండా మాట్లాడుతున్నారని విమర్శ పీకే ఏది మాట్లాడినా ఎల్లో మీడియా ఫ్రంట్ పేజ్ లో వేస్తోందని మండిపాటు.

పోతిన మహేష్ జనసేన పార్టీకి రాజీనామా

పార్టీ పదవికి, సభ్యత్వానికి రాజీనామా చేసి రాజీనామా లేఖను పవన్ కళ్యాణ్‌కు పంపిన విజయవాడ వెస్ట్ జనసేన ఇంచార్జి పోతిన మహేష్.

You cannot copy content of this page