గురజాల కోర్టు జడ్జి డి. షర్మిల అనారోగ్యంతో మృతి

పల్నాడు జిల్లా… గురజాల కోర్టులో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్న డి. షర్మిల కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ. శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. మరణ వార్త విని పలువురు ప్రముఖులు,…

ఏపీ కాంగ్రెస్ టికెట్ కోసం భారీగా దరఖాస్తులు

ఏపీలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తులు భారీగా వస్తున్నాయి. ఇప్పటికే 175 నియోజక వర్గాలకు 793 మంది. 25 పార్లమెంట్ నియోజక వర్గాలకు 105 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇవాళ చివరి రోజు కావడంతో భారీగా దరఖాస్తులు వచ్చే…

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి

Trinethram News : ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ మినీ లారీ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడి మృతి చెందాడు.…

మాజీమంత్రి మేకతోటి సుచరిత కాన్వాయ్ ను అడ్డుకున్న టిఎన్ఎస్ఎఫ్, నిరుద్యోగ జేఏసీ నాయకులు

Trinethram News : గుంటూరు జిల్లామంగళగిరి ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ రోడ్డుపై మానవహారంగా ఏర్పడి నిరసన తెలుపుతున్న నిరుద్యోగ జేఏసీ నేతలు కారును అడ్డగించి, కారు అద్దాలపై కొడుతూ సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు…

ప్రజలు సుస్థిర ప్రభుత్వాన్ని కాంక్షిస్తున్నారు: పవన్‌కల్యాణ్‌

ఈ సమయంలో పార్టీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండాలి.. పొత్తులపై జనసేన కార్యకర్తలకు పవన్‌కల్యాణ్ కీలక సూచనలు.. పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా వ్యాఖ్యానించవద్డు: పవన్‌ జనహితం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి జనసేన ప్రథమ ప్రాధాన్యం.. విస్తృతమైన రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే పొత్తు..…

ఇంజక్షన్ వికటించి 7గురు చిన్నారులకు అస్వస్థత

కృష్ణాజిల్లా మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి పిల్లల విభాగంలో మొత్తం 15 మంది వైద్యం పొందుతున్నారు. వైద్యం పొందుతున్న చిన్నారులకు రోజుమాదిరిగానే ఇంజక్షన్ చేశారు. ఇంజక్షన్ చేసిన అరగంటకు విపరీతమైన చలి, జ్వరం రావడం గమనించి డాక్టర్లు అప్రమత్తం అయ్యారు. ఇంజక్షన్ చేసిన…

ఏపీలో వాలంటీర్స్ కు గుడ్ న్యూస్.. సేవా అవార్డుల అమౌంట్ రెట్టింపు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ఉన్నటువంటి 2.5 లక్షల గ్రామ వాలంటీర్లకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ప్రతీ సంవత్సరం వాలంటీర్లుకు ఫిబ్రవరి లేదా మార్చి నెలలో ఇస్తున్నటువంటి సేవా పరిష్కారాలకు సంబంధించిన అమౌంట్…

తెలుగుదేశం పార్టీ తరపున గుంటూరు ఎంపీ సీటు పెమ్మసాని చంద్రశేఖర రావు(NRI)

స్వస్థలం తెనాలి దగ్గర బుర్రి పాలెం అయినా వ్యాపార రీత్యా నరసరావుపేట పట్టణంలో పెమ్మసాని సాంబయ్య (మాధురి హోటల్) వ్యాపారం చేసుకుంటూ వారి ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుకున్నారు నాడు ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా పిల్లలను మాత్రం ఉన్నత విద్యావంతులుగా తీర్చి…

విశాఖ జైలు నుంచి కోడికత్తి శ్రీనివాస్ విడుదల

Trinethram News : కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్న జనిపల్లి శ్రీనివాస్, శుక్రవారం విశాఖ సెంట్రల్ జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యాడు. ఎస్సీ సంఘాల నాయకులు అతనికి స్వాగతం పలికారు. కాగా, శ్రీనివాసు గురువారం షరతులతో కూడిన బెయిల్ను ఏపీ హైకోర్టు…

బ్యాంకు రుణాలు మంజూరు చేయించాలి: మధుబాబు.

Trinethram News : ఈరోజు ది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ అండ్ శానిటేషన్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఈదులమూడి మధుబాబు మరియు ఆ యూనియన్ గుంటూరు నగరపాలక సంస్థ కమిటీ సభ్యులు నగరపాలక…

You cannot copy content of this page