MP Putta Mahesh Kumar : భర్తీ చేయాలి

TRINETHRAM NEWS

తేదీ : 02/07/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పోలవరం నియోజకవర్గం, కుక్కునూరు మండలం టిడిపి నాయకులు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా మండలంలోని పాత పోడు భూముల విషయంలో జిల్లా ఫారెస్ట్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి సమస్యను పరిష్కరించడం జరిగింది. అదేవిధంగా అన్ని శాఖలలో సరిపోను అధికారుల ఖాళీలను భర్తీ చేయాలని ఉన్నత అధికారులకు చెప్పారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

To be replaced

You cannot copy content of this page

Scroll to Top