జూన్ 27, 2026
TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి) జనవరి 08 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో నూతన సర్పంచులకు గురువారం ఘనంగా సన్మానం చేయడం జరిగింది.
ఇందులో భాగంగా సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షుడిగా బీ ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు , ఎర్రగుంటిపల్లి సర్పంచ్ మల్రెడ్డి విష్ణు వర్ధన్ రెడ్డి నీ డిండి మండల సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.

ఈకార్యక్రమంలో డిండి మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొంతినేని వెంకటేశ్వరావు. మాజీ సర్పంచ్ నాగేశ్వరరావు , వివిధ గ్రామాల సర్పంచులు మాజి ఎం పి టీ సీ లు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Vishnu Vardhan Reddy is the vice-president

You cannot copy content of this page