త్రినేత్రం న్యూస్, జనవరి 23, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు,ని శుక్రవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ వేగుళ్ళ లీలాకృష్ణ, మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా నీటిపారుదల అభివృద్ధి సంస్థ పరిధిలో అమలులో ఉన్న ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణకు, సంబంధించిన పలు కీలక అంశాలను ముఖ్యమంత్రి, దృష్టికి తీసుకువెళ్ళారు. రాష్ట్ర అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత కలిగిన నీటిపారుదల ప్రాజెక్టులపై సమగ్ర నివేదికను ముఖ్యమంత్రి,కి అందజేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


