డిండి(గుండ్ల పల్లి) జనవరి 06,త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీ యు టీ ఎఫ్) డైరీ మరియు క్యాలెండర్ నూతన సంవత్సర 2026 ఆవిష్కరణ మండల విద్యాధికారి ఐ.గోప్యనాయక్ చేతులమీదుగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జి.రామారావు,ప్రధాన కార్యదర్శి ఎన్.పవన్,ఉపాధ్యక్షులు సుజాత,కోశాధికారి రాంబాబు, సీనియర్నాయకులు తిరుపతయ్య, కమల,సృజల,సరిత తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షులు రామారావు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించి, పి ఆర్ సి మరియు పెండిగ్ డీ ఏ లను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


