త్రినేత్రం న్యూస్ మంథని ప్రతినిధి… హన్మకొండ లోని చక్రవర్తి హాస్పిటల్ లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మహా ముత్తారం మండలంలోని బోర్లగూడెం గ్రామానికి చెందిన క్రీ.శే.జాడి కీర్తిబాయి కుమారుడు జాడి వినోద్ ఈ రోజు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీను బాబు పరామర్శించారు ఈ సందర్భంగా జాడి వినోద్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకొని, మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


