అనంతపురం జిల్లా : మార్చి : 1(త్రినేత్రం న్యూస్); ఈ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధి, గువనపల్లి గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు కారును ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు.
రాయదుర్గానికి చెందిన వాళ్లు కర్ణాటకలోని ఓ వివాహానికి వెళ్లి వస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

