Mumbai to Dubai Train : ముంబై టూ దుబాయ్ ట్రైన్

రెండు గంటలే ప్రయాణం. Trinethram News : భారతదేశం – యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) మధ్య సరికొత్త రవాణా విప్లవం రాబోతోంది! ముంబై నగరాన్ని దుబాయ్ నగరంతో అనుసంధానిస్తూ, అరేబియా సముద్రం అడుగున 2,000 కిలోమీటర్ల పొడవైన హై-స్పీడ్ నీటి…

Accused Arrested : MMTS ట్రైన్‌లో యువతిపై అత్యాచారయత్నం.. నిందితుడి గుర్తింపు

Trinethram News : హైదరాబాద్ : ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తిని గుర్తించిన పోలీసులు మేడ్చల్ జిల్లా గౌడవల్లి గ్రామానికి చెందిన మహేశ్ గా గుర్తింపు జంగం మహేశ్ ఫొటోను బాధితురాలికి చూపించడంతో తనపై లైంగిక దాడికి యత్నించింది…

Train Hijack : రైలు హైజాక్‌లో మిలిటెంట్లు హతం

Trinethram News : బలూచిస్తాన్ : పాకిస్తాన్లో రైలు హైజాక్‌ ఘటనలో మొత్తం 21 మంది ప్రయాణికులతో పాటు నలుగురు పారామిలిటరీ సైనికులు మృతి చెందినట్లు పాక్‌ ఆర్మీ జనరల్‌ స్పష్టం పాక్ భద్రతా బలగాల కాల్పుల్లో మొత్తం 33 మంది…

Train Hijack : ట్రాక్ను బాంబులతో పేల్చేసి రైలు హైజాక్

Trinethram News : పాకిస్థాన్లో బలోచ్ మిలిటెంట్లు చెర నుంచి రైలు ప్రయాణికులను విడిపించేందుకు ఆర్మీ చేపట్టిన సైనిక ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటివరకు 80 మందిని కాపాడారు. 100 మందికి పైగా ఇంకా బందీలుగా ఉన్నట్లు తెలుస్తోంది. రైలు క్వెట్టా నుంచి…

Train Hijack : బలూచిస్థాన్ లో ట్రైన్ పై మిలిటెంట్ల దాడి, హైజాక్

Trinethram News : జఫ్పార్ ఎక్స్ ప్రెస్ ను హైజాక్ చేసిన బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ దాడి సమయంలో రైలులో 400 మంది ప్రయాణికులు బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ఆధీనంలో 100 మంది ప్రయాణికులు BLA ఆధీనంలో పాక్ మిలటరీ, ATF,…

Train Accident : తప్పిన పెను రైలు ప్రమాదం

తేదీ : 09/03/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గూడూరు రైల్వే జంక్షన్ వద్ద హౌరా ఎక్స్ప్రెస్ ట్రైన్ కు పెను ప్రమాదం తప్పింది. అడ వయ్య కాలనీ ప్రాంతంలో రైలు పట్టాలు వి రగడంతో సునీల్…

Suicide : రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

Trinethram News : వైస్సార్ కడప జిల్లా : వైస్సార్ కడప జిల్లా, జమ్మలమడుగు రైల్వే స్టేషన్ లో ఈరోజు ఉదయం 5 గంటలకు ఒక గుర్తు తెలియని వ్యక్తి ధర్మవరం ఎక్స్ప్రెస్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.తల, మొండెం వేరయ్యాయి.వివరాలు…

SLBC టన్నెల్ ప్రమాద ఘటన అప్డేట్

Trinethram News : నల్గొండ : SLBC టన్నెల్లో చిక్కుకున్న వారికోసం వెళ్లిన వెళ్లిన 4 గంటల తరువాత టన్నెల్ నుంచి తిరిగి వచ్చేసిన NDRF బృందం టన్నెల్ లోపలికి 12 కిలోమీటర్ల మేర ట్రైన్లో ప్రయాణించి అక్కడి నుండి రెండు…

రైలు కిందపడి వ్యక్తి మృతి

Trinethram News : కడప జిల్లా. రైలు కిందపడి వ్యక్తి మృతి యర్రగుంట్ల రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి వ్యక్తి మృతి. మృతి చెందిన వ్యక్తి మృతదేహం నుజ్జు నుజ్జు అయ్యింది. సంఘటన స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు. మృతుడు…

Train Accident : ఘోర రైలు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం

ఘోర రైలు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం Trinethram News : మహారాష్ట్ర : మహారాష్ట్రలో జల్‌గావ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పరండా రైల్వేస్టేషన్‌ సమీపంలో పుష్పక్‌ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. ఈ విషాద ఘటనలో 20 మంది…

Other Story

You cannot copy content of this page