Plane Crash : విమాన ప్రమాదం.. ఆరుగురు పోలీసులు మృతి

Trinethram News : దక్షిణ థాయిలాండ్‌లో శుక్రవారం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాద సమయంలో విమానంలో ఆరుగురు పోలీస్ అధికారులు ఉన్నారు. విమానం నదిలో కూలిపోవడంతో అందులో ఉన్న ఆరుగురు మృతి చెందారు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక…

PM Modi : నేడు థాయ్లాండ్ పర్యటనకు ప్రధాని

Trinethram News : ప్రధాని మోదీ నేటి నుంచి రెండు రోజుల పాటు థాయ్లాండ్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆ దేశ ప్రధాని షినవత్రాతో భేటీ కానున్నారు. భారత సంతతి ప్రజలు ఆయనకు స్వాగతం పలకనున్నారు. ఇవాళ సాయంత్రం బిమ్క్ సమావేశంలో…

Dangerous Lizards : థాయ్‌లాండ్‌ నుంచి విశాఖకు అత్యంత ప్రమాదకరమైన బల్లులు

థాయ్‌లాండ్‌ నుంచి విశాఖకు అత్యంత ప్రమాదకరమైన బల్లులు Trinethram News : విశాఖపట్నం : అక్రమంగా తరలిస్తున్న అత్యంత ప్రమాదకరమైన బల్లులను విశాఖ విమానాశ్రయంలో కస్టమ్స్‌, డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. నీలిరంగు నాలుక కలిగిన బల్లులు 3, వెస్ట్రన్‌ బల్లులు మూడింటిని…

థాయిలాండ్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా సోనూసూద్

థాయిలాండ్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా సోనూసూద్ Trinethram News : థాయిలాండ్ : బాలీవుడ్ స్టార్ నటుడు సోనూసూద్ పలు చిత్రాల్లో విలన్ పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా కరోనా లాక్డ్ డౌన్ సమయంలోవేలాది మందికి అండగా నిలిచి…

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ థాయ్‌లాండ్‌లో తన ఫ్రెండ్స్‌కు బ్యాచిలరేట్ పార్టీ ఇచ్చింది

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ థాయ్‌లాండ్‌లో తన ఫ్రెండ్స్‌కు బ్యాచిలరేట్ పార్టీ ఇచ్చింది. దీంట్లో ప్రగ్యా జైస్వాల్, మంచు లక్ష్మీ కూడా పాల్గొన్నారు. రకుల్ ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా ఫిబ్రవరి 21న…

Other Story

You cannot copy content of this page