రేపు కర్నూలు,నంద్యాల జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్

Trinethram News : అమరావతి :మార్చి 13సీఎం జగన్‌మోహన్ రెడ్డి రేపు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించను న్నారు. ఈ సందర్భంగా కర్నూలు ఓర్వకల్లులో నేషనల్ లా యూనివర్సిటీ భూమి పూజలో పాల్గొంటారు. అనంతరం బనగానపల్లిలో నిర్వహించే బహిరంగ సభకు హాజరై,…

వల్లభనేని వెంకట్రావు ఆధ్వర్యంలో ఘనంగా నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు

తాడేపల్లి వల్లభనేని వెంకట్రావు ఆధ్వర్యంలో ఘనంగా నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం తాడేపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోపట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు ఆధ్వర్యంలో నారా లోకేష్ పుట్టినరోజు…

20% మధ్యంతర భృతి ప్రకటించాలి

20% మధ్యంతర భృతి ప్రకటించాలి తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము తక్షణమే 20 శాతం మధ్యంతర భృతి ఇంటీరియం రిలీఫ్ (ఐ ఆర్) ప్రకటించాలి.ఉద్యోగ ఉపాధ్యాయలకు చెల్లించవలసిన బకాయిలను వెంటనే చెల్లించాలి అని ఏపీ టీచర్స్ జేఏసీ చైర్మన్ ఏపీ…

బిల్లులు లేకుండానే అక్రమంగా ఇసుక తరలింపు??

జిల్లా: గుంటూరుసెంటర్: తాడేపల్లి గుండిమెడ ఇసుకరీచ్ లో రగడ బిల్లులు లేకుండానే అక్రమంగా ఇసుక తరలింపు?? అదనపు చార్జీల పేరుతో ఇసుక బాదుడు కృష్ణానదిలో ఇసుక తవ్వకాలకు అడ్డు అదుపు లేదు… పట్టుకునేది ఎవరు అడ్డుకునేదిఎవరు.. అటు వైపు కన్నెత్తి చూడని…

ఎన్టీఆర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పిస్తున్న కొమ్మారెడ్డి కిరణ్

తాడేపల్లి ఎన్టీఆర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పిస్తున్న కొమ్మారెడ్డి కిరణ్ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు,మాజీ ముఖ్యమంత్రి వర్యులు,స్వర్గీయ నందమూరి తారక రామారావు 28 వ వర్ధంతి సందర్భంగా గురువారం గుండిమెడ గ్రామ తెలుగుదేశం పార్టీఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి…

You cannot copy content of this page