Kshatriya Seva Samiti : క్షత్రియ సేవ సమితి ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో

In a congratulatory meeting organized at Gachibowli Stadium under the auspices of Kshatriya Seva Samiti తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఏనుముల రేవంత్ రెడ్డి కలిసిఈ కార్యక్రమంలో పాల్గొన్న హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగుండం శాసనసభ్యులు…

Sri Sitarama Seva Samiti : శ్రీ సీతారామ సేవా సమితి ఆధ్వర్యంలో

Under the auspices of Sri Sitarama Seva Samiti గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గంగానగర్ కు చెందిన జిల్లపల్లీ విజయ్ ఇద్దరు పిల్లలు బార్యా తల్లీ అందరు తనీ మీద ఆదారపడీ ఉండెవాల్లు ఈరోజు అతను ఏమీ చేయలేని…

Bharosa Seva Samiti : విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ భరోసా సేవా సమితి

Bharosa Seva Samiti for distribution of books to students గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి విద్యార్థులకు ప్రోత్సాహం అందించడం దేశ భవిష్యత్తుకు పునాది వేయడంలాంటిదని భరోసా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్య క్షురాలు హసీనా బేగం విద్య భారతి,…

Padmasali Seva Sangam : 26న పద్మశాలీ సంఘం కమ్యూనిటీ భవనం ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే ను ఆహ్వానించిన పద్మశాలి సేవా సంఘం

Padmasali Seva Sangam invited the MLA to the inauguration ceremony of Padmasali Sangam community building on 26th గోదావరిఖని, జూన్ -6 త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని పద్మశాలి సేవా సంఘం ప్రతినిధులు…

శ్రీవారి ఆలయంలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ

Full Moon Garuda Seva in Srivari Temple Trinethram News : తిరుమ‌ల‌, 2024 మే 23 శ్రీవారి ఆలయంలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ వాహన సేవలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఆలయ అధికారులు పాల్గొన్నారు.…

సమాజ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా వాండ్రాసి పెంచలయ్య

సమాజ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా వాండ్రాసి పెంచలయ్యను ఎన్నుకున్నట్లు సమాజ సేవా సమితి రాష్ట్ర కార్యదర్శి చింతాబాబు తెలిపారు బుధవారం జరిగిన సమాజ సేవా సమితి రాష్ట్ర సమావేశంలో రాష్ట్ర కమిటీ వాండ్రాసి పెంచలయ్యను రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు ఈ…

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ మహిళా సేవాదళ్ సెక్రటరీగా గంగుల అంజలి యాదవ్

Trinethram News : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 డివిజన్ గాజులరామారం కైలాష్ హిల్స్ కు చెందిన గంగుల అంజలి యాదవ్ ని తెలంగాణ ప్రదేశ్ మహిళాసేవాదళ్ సెక్రటరీ గా అల్ ఇండియా కాంగ్రెస్ సేవాదళ్ చీఫ్ ఆర్గనైజర్ లాల్జీ దేశాయ్ నియమించినందున…

మహా శివరాత్రి పండుగను పురస్కరించుకుని పల్లకి సేవలో పాల్గొన్న కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లో ఈరోజు మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా గ్రామంలో నెలకొన్న అతి పురాతన శివాలయం అయిన (భౌరమ్మ గుడి) శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారి పల్లకి ఊరేగింపు లో…

హైదరాబాద్‌ను మరో 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచాలి.. ఏపీ హైకోర్టులో పిల్

ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ప్రజాసంక్షేమ సేవా సంఘం పిల్ దాఖలు కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగా విభజన చట్టం నిబంధనలు ఇప్పటికీ అమలు కాలేదని పిటిషన్ ఆస్తులు, అప్పులు, కార్పొరేషన్‌ల అంశాలు ఇంకా ఓ కొలిక్కి రాలేదని వివరణ నిబంధనలు అమలు…

కాంగ్రెస్ సేవాదళ్ నియామకపత్రాలు అందజేసిన హన్మంత్ రెడ్డి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ప్రతిపాదించి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు షఫియుద్దీన్ ఆమోదించి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షలు మిద్దెల జితేందర్ నియమించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ సేవాదళ్ సభ్యులకు ఈ రోజు…

You cannot copy content of this page