Brain Cancer : ప్రాణాంతక మెదడు క్యాన్సర్ ను గంటలో నిర్ధారించే పరికరం!

A device that diagnoses malignant brain cancer in an hour! Trinethram News : అత్యంత ప్రమాదకరమైన గ్లియోబ్లాస్టోమా అనే మెదడు క్యాన్సర్ ను వేగంగా గుర్తించే సరికొత్త మార్గాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.వారు కొత్తగా రూపొందించిన పరికరంతో కేవలం…

చందమామపై గుహ!

Cave on moon Trinethram News : కేప్‌ కెనావెరాల్‌: చందమామపైకి మానవసహిత యాత్రలు తిరిగి ప్రారంభించాలని, అక్కడ ఆవాసాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్న శాస్త్రవేత్తలకు ఇదో శుభవార్త. జాబిల్లిపై ఒక గుహ ఉన్నట్లు తాజాగా తేలింది. ఇలాంటివి అక్కడ వందల…

వ్యాక్సిన్ల తయారీ విధానాన్ని సైంటిస్టులు కలెక్టర్లకు వివరించారు

The scientists explained the process of making vaccines to the collectors త్రినేత్రం న్యూస్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాగురువారం రోజున తెలంగాణ రాష్ట్రానికి కేటాయించబడిన 2023 బ్యాచ్ కు చెందిన ఏడు మంది ట్రైనీ…

New Virus : చైనా లో కొత్త వైరస్

A new virus in China 3 రోజుల్లోనే మరణం! Trinethram News : చైనా : కరోనా విధ్వంసం మరువక ముందే చైనా సైంటిస్టులు మరో ప్రమాదకర వైరస్ను తయారుచేశారు. ఎబోలావైరస్ ను పోలిన సింథటిక్ వైరసు 10 చిట్టెలుకలకు…

హిందూ మహా సముద్రంలో ‘టెంపరేచర్‌’ బాంబు.. జరగబోయే విధ్వంసం ఇదే!

Trinethram News : హిందూ మహాసముద్రంలో మెరైన్ హీట్‌వేవ్ ప్రకృతి మాడిమసైపోతుందని శాస్త్రవేత్తల ఆందోళన అయితే వేడి, లేదంటే వానలతో బీభత్సం తప్పదని హెచ్చరిక భారతదేశం చుట్టూ ఉన్న హిందూ మహాసముద్రం పెను ప్రమాదంలో పడింది. అది భారతదేశంపైనా తీవ్ర ప్రభావం…

GSLVF14 ప్రయోగం విజయవంతం అయినట్లు ఇస్రో ఛైర్మన్‌ S సోమనాథ్‌ తెలిపారు

Trinethram News : శాస్త్రవేత్తలు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఇన్సాట్‌-3DSతో భూ, సముద్ర వాతావరణంపై కచ్చితమైన సమాచారం అందుతుందని పేర్కొన్నారు. తిరుపతి జిల్లాలోని సతీష్ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌.. శ్రీహరికోట నుంచి ఈ సాయంత్రం 5 గంటల 35 నిమిషాల…

ప్రముఖ సైంటిస్ట్ డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి బిజెపి తీర్థం పుచ్చుకొనున్నారు

మార్కాపురం ప్రాంతానికి చెందిన ప్రముఖ సైంటిస్ట్ డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి బిజెపి తీర్థం పుచ్చుకొనున్నారు. వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న ఏలూరి ఆ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరుతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ లో రాష్ట్ర…

వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్మెస్ స్వామినాథన్‌కు భారతరత్న

Trinethram News : వ్యవసాయ శాస్త్రవేత్త, డాక్టర్ ఎమ్మెస్ స్వామినాథన్‌కు భారతరత్న వరించింది. వ్యవసాయం, రైతుల సంక్షేమంలో ఆయన చేసిన సేవలను భారత ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఆయనకు భారత రత్న ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రధాని మోడీ తన ట్విట్టర్…

Other Story

You cannot copy content of this page