Surprise Raids : హైదరాబాద్‌లో నాలుగు చోట్ల ఈడీ ఆకస్మిక దాడులు

చెన్నై నుంచి వచ్చి తనిఖీలు చేస్తున్న అధికారులు. Trinethram News : హైదరాబాదులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆకస్మిక సోదాలు చేపట్టింది. రెండు సంస్థలపై ఈడీ అధికారులు ఆకస్మిక దాడులు చేస్తున్నారు. ఎస్బీఐ నుంచి రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన కేసులో సురానా ఇండస్ట్రీస్…

SBI Fellowship : ఎస్బిఐ ఫెలోషిప్.. ప్రతి నెలా రూ.19,000/-

Trinethram News : యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్నకు ఎస్బిఐ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. APR 30 వరకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ పాసై 21-32 ఏళ్ల వయసున్న వారు అర్హులు. ఆన్లైన్ అసెస్మెంట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు 13నెలలపాటు…

SBI ప్రాజెక్ట్ వారి సాహయంతో

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ ఫౌండేషన్, SBI ప్రాజెక్ట్ వారి సహాయంతో..అంగన్వాడి సెంటర్లకు చిన్నారులకు ఆట వస్తువులు టీచర్ కు టెబుల్స్ చెర్స్ వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని మధుగుల్ చి ట్టంపల్లి ఫస్ట్ సెంటర్…

Stock Markets : స్వల్ప నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు

స్వల్ప నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు Trinethram News : Feb 07, 2025 : దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 57.44 పాయింట్లు నష్టపోయి 78,000.72 వద్ద, నిఫ్టీ 24.45…

స్తంభించిన ఎస్బిఐ సేవాలు

స్తంభించిన ఎస్బిఐ సేవాలు.వందలకోట్లు లావాదేవీ ఉన్నఎస్బిఐ, కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్న సిబ్బంది . అల్లూరి జిల్లా అరకులోయ: జనవరి 9.త్రినేత్రం న్యూస్! అరకు వేలి స్టేట్ బ్యాంకు యాజమాన్యం నిర్లక్ష్యంతో 3 రోజుల నుండి సిబ్బంది లేక పనులు జరగకపోవడంతో ఇబ్బంది…

SBI క్రెడిట్ కార్డ్‌ యూజర్స్‌కు భారీ షాక్.. రేపటి నుంచి కొత్త రూల్స్

SBI క్రెడిట్ కార్డ్‌ యూజర్స్‌కు భారీ షాక్.. రేపటి నుంచి కొత్త రూల్స్ Trinethram News : Nov 30, 2024, SBI క్రెడిట్ కార్డు వినియోగదారులకు భారీ షాక్ తగిలింది. డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్ అమల్లోకి రానుంది.…

SBI బ్యాంక్ లో రూ.10 కోట్ల విలువ చేసే బంగారం చోరీ

SBI బ్యాంక్ లో రూ.10 కోట్ల విలువ చేసే బంగారం చోరీ Trinethram News : వరంగల్ జిల్లా రాయపర్తి మండల SBI బ్యాంక్ లో చోరీ లాకర్ లో భద్రపలిచిన బంగారాన్ని ఎత్తుకెళ్లిన దుండగులు. గ్యాస్ కట్టర్ తో కిటికీని…

Union Minister Nirmala Sitharaman : SBI నుంచి మరో 500 బ్రాంచీలు: కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్

SBI నుంచి మరో 500 బ్రాంచీలు: కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ Trinethram News : నవంబర్ 18దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI కస్టమర్లకు బ్యాంకింగ్ సేవలు మరింత చేరువవనున్నాయి. మారు…

ఈ రోజు నుంచి మారనున్న రూల్స్ ఇవే!

ఈ రోజు నుంచి మారనున్న రూల్స్ ఇవే! Trinethram News : నవంబర్ ఒకటో తేదీ నుంచి కొన్ని రకాల కొత్త రూల్స్ రానున్నాయి. వాటిలో ఎల్పీజీ ధరల సవరణ, మ్యూచువల్ ఫండ్స్ ఇన్సైడర్ ట్రేడింగ్ నిబంధనలను కఠినతరం చేసేందుకు సెబీ…

SBI : దేశ వ్యాప్తంగా SBI నుంచి కొత్తగా మరో 600 శాఖలు!

600 more new branches from SBI across the country! Trinethram News : ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా కొత్తగా మరో 600 శాఖలను ప్రారంభించనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే వీటిని తెరవనున్నట్లు…

Other Story

You cannot copy content of this page