Handwritten Bills : చేతిరాత బిల్లులకు చెల్లు.. ఇక ఆన్లైన్ పర్మిట్లే

Valid for handwritten bills.. Now only online permits Trinethram News : ఆంధ్ర ప్రదేశ్: గనుల శాఖలో, ఇసుక అమ్మకాల్లో ఆన్లైన్ విధానం తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఐదేళ్లు చేతిరాతతో ఇచ్చిన బిల్లులతో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం…

Sand Mafia : ఖని లో గత కొన్ని రోజులుగా విచ్చలవిడిగా జరుగుతున్న ఇసుక మాఫియా

The sand mafia has been running wild in the mine for the past few days గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని ఓసిపి ఫోర్ రోడ్డు వద్ద అక్రమంగా నిల్వవించిన 42 ట్రాక్టర్ లోడ్ల ఇసుకను…

మరికాసేపట్లో రిమాండ్‌కు మహిపాల్ రెడ్డి సోదరుడు

Trinethram News : సంగారెడ్డి : సంతోష్ సాండ్ అండ్ గ్రానైట్స్‌ను నిబంధనలకు విరుద్ధంగా నడిపారనే కారణంతో పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి (MLA Mahipal Reddy) సోదరుడు మధుసూదన్ రెడ్డిని పోలీసులు (Telangana Police) అరెస్ట్ చేసిన విషయం…

ఇసుక ట్రాక్టర్ సీజ్ ఇద్దరిపై కేసు నమోదు

Trinethram News : మల్దకల్ : ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ను పట్టుకొని డ్రైవర్, యజమానిపై కేసు నమోదు చేశారు. ఎస్ఐ సురేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మల్దకల్ గ్రామానికి చెందిన బాలు అనే…

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు

ఎన్టీఆర్ జిల్లామైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం కొటికలపూడి లో ఇసుక రీచ్ లో తెలుగుదేశం పార్టీ నిరసన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇసుక అక్రమ రవాణా జరుపుతూ పందికొక్కుల్లా శాసనసభ్యులు,మంత్రులు దోచుకుంటున్నారని మండిపడ్డ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రాష్ట్ర వ్యాప్తంగా…

ఇసుక దోపిడీకి వ్యతిరేకంగా ఏపీ వ్యాప్తంగా నిరసనలు: అచ్చెన్నాయుడు

Trinethram News : అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక అక్రమ దోపిడీపై శనివారం తెలుగుదేశం-జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టనున్నామని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు.. వైకాపా అధికారంలోకి రాగానే తెదేపా ఇచ్చిన ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేశారని మండిపడ్డారు.…

అవినీతి సొమ్ముతో ఎన్నికలకు YCP సిద్ధం: పవన్ కళ్యాణ్

AP: ఇసుక, మైనింగ్, మద్యం అక్రమార్జన సొమ్ముతో YCP ఎన్నికల బరిలోకి దిగుతోందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ‘రాష్ట్రంలో అడ్డగోలుగా ఇసుకను దోచేస్తోంది. అలాగే నకిలీ మద్యం విక్రయించి అమాయకుల ప్రాణాలను హరిస్తోంది. దీనిపై అధికారులు కూడా మౌనంగా…

అమరావతి, అచ్చంపేట ఇసుక క్వారీలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి

అమరావతి, అచ్చంపేట మండలాల్లోని మల్లాది, కోనూరు ఇసుక రీచ్ లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు .. ఇసుక తవ్వకాల చేపట్టకుండా మండల స్థాయి పర్యవేక్షణలో నిఘా ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి తో పాటు పరిశీలన చేసినట్లు…

నత్త నడకగా సాగుతున్న మంచినీటి పైప్ లైన్ లికేజి పనులు – వాహనదారుల ఇబ్బందులు

బాపట్ల గడియార స్తంభం వద్ద మంచినీటి పైప్ లైన్ లికేజి పనుల నిమిత్తం త్రవ్విన ఇసుక రోడ్డు మీద పెద్ద గుట్టగా ఉండటంతో వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది. బాపట్ల మున్సిపల్ అధికారులు త్వరగా స్పందించి సమస్యను పరిష్కరించాలని వాహనదారులు కోరుతున్నారు.

ఇసుకసురులపై ఉక్కుపాదం

మెదక్‌ : మెతుకు సీమలో ఇసుక వ్యాపారం మూడు ట్రాక్టర్లు… ఆరు టిప్పర్లు అనే చందంగా సాగుతోంది. జిల్లాలో ముఖ్యంగా మంజీరా, హల్దీవాగుల్లో ఇసుక నిల్వలున్నాయి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా గ్రామాల శివారుల్లో నుంచి ఇసుక తరలిస్తున్నారు. పోలీసు,…

You cannot copy content of this page