Sabarimala Airport Project : శబరిమల విమానాశ్రయం ప్రాజెక్ట్ PM గతి శక్తి చొరవ కింద ఆమోదం పొందింది

The Sabarimala Airport project has been approved under the PM Gati Shakti initiative రాష్ట్ర ప్రభుత్వ కలల ప్రాజెక్టు శబరిమల విమానాశ్రయం అన్ని అడ్డంకులను దాటుకుని ముందుకు సాగుతోంది.ప్రధానమంత్రి గతి శక్తి ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం చేరికతో…

శబరిమల కోసం బడ్జెట్ ₹27.60 కోట్లు కేటాయించింది!!

Trinethram News : శబరిమల అభివృద్ధి పట్ల దాని ఉదారవాద దృక్పథానికి అనుగుణంగా, శబరిమల మాస్టర్ ప్లాన్‌కు సంబంధించిన కార్యకలాపాలను చేపట్టడానికి రాష్ట్ర బడ్జెట్ ₹ 27.6 కోట్లు కేటాయించింది. ట్రావెన్‌ కోర్ దేవస్వోమ్ బోర్డు ప్రకారం, ఆధునిక మరియు పర్యావరణ…

నేటి నుంచి శబరిమల ఆలయం మూసివేయనున్నారు అధికారులు

నేటి నుంచి శబరిమల ఆలయం మూసివేయనున్నారు అధికారులు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. శబరిమలలో దర్శనాలు ముగిశాయి.. ఇవాళ ఉదయం ప్రత్యేక పూజలతో శబరిమల ఆలయాన్ని మూసివేయనున్నారు.. అయ్యప్పస్వామిని 50 లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. ఆలయానికి ఇప్పటివరకు…

నేడు శబరిమలలో మకర జ్యోతి దర్శనం

శబరిమలకు అధిక సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. ఇవాళ మకర జ్యోతి దర్శనం కోసం లక్షల సంఖ్యలో అయ్యప్ప స్వాములు వేచి చూస్తున్నారు. అత్యధిక మంది భక్తులు చేరుకోవడంతో శబరి కొండలు స్వామి శరణం అయ్యప్ప నినాదాలతో మారుమోగిపోతున్నాయి.. ప్రతి ఏటా మకర…

శబరిమలలో భక్తుల రద్దీ

శబరిమలలో భక్తుల రద్దీఅయ్యప్ప స్వామి దర్శనానికి 8 గంటల సమయం దర్శనానికి 40 వేల మంది భక్తులకే అనుమతి రేపటి మకరజ్యోతికి ఏర్పాట్లు చేసిన అధికారులు. రేపు దర్శనానికి 50 వేల మంది భక్తులకు అనుమతి

శబరిమలలో రద్దీ కొనసాగుతోంది

శబరిమలలో రద్దీ కొనసాగుతోంది. 24 గంటల్లో లక్ష మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు భక్తులకు పలు కీలక సూచనలు చేసింది. శబరిమలకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. అయ్యప్పను సంక్రాంతి పండగకు ముందే…

శబరిమలకు పోటెత్తిన భక్తులు!

శబరిమలకు పోటెత్తిన భక్తులు! అయ్యప్ప దర్శనానికి 12 గంటల సమయం నేటి నుంచి స్పాట్‌ బుకింగ్‌ దర్శనాలు రద్దు పంబ నుంచి వచ్చే మార్గంలో విరిగిపడ్డ కరకట్ట రద్దీ కారణంగా విడతల వారీగా దర్శనానికి భక్తులు మహిళలు, చిన్నారులు రావొద్దని అధికారుల…

You cannot copy content of this page