rajamahendravaram

ANDHRAPRADESH

Daggubati Purandeswari : మహిళా సాధికార కమిటీ ఛైర్పర్సన్ గా దగ్గుపాటి పురందేశ్వరి

Trinethram News : పార్లమెంటు మహిళా సాధికార కమిటీ ఛైర్పర్సన్ గా రాజమహేంద్రవరం బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి నియమితులయ్యారు. 20 మంది లోక్ సభ, 10మంది […]

ANDHRAPRADESH

TDP : కార్యకర్తను కుటుంబ సభ్యునిగా భావించేది టీడీపీయే

వారి సంక్షేమానికి కృషి చేయడం మా కర్తవ్యం ప్రాంతీయపార్టీ టీడీపీ ఇతర రాజకీయపార్టీలకు ఆదర్శం పార్టీ కష్టకాలంలో వెన్నంటి నడిచారని మృతి చెందిన రవికుమార్ కు లోకేష్

ANDHRAPRADESH

Government Hospitals : ప్రభుత్వ ఆసుపత్రిలో దుర్భర పరిస్థితులు

కనీస సౌకర్యాలు లేవు, తగిన సిబ్బంది లేరుదాతలిచ్చిన ఐస్ కేస్ లు , వెంటిలేటర్లు సైతం వాడడం లేదుసీరియస్ కేసులను కాకినాడ పంపే లోపే ప్రాణాలు పోతున్నాయిఇప్పటికైనా

ANDHRAPRADESH

Daggubati Purandeswari : లక్ష్మినరసాపురంలో రైల్వే గేట్ వద్ద ఆర్ యూ బి నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించిన ఎంపీ దుగ్గుబాటి, ఎమ్మెల్యే నల్లమిల్లి

త్రినేత్రం న్యూస్ : అనపర్తి మండలం లక్ష్మినరసాపురంలో రైల్వే గేట్ వద్ద ఆర్ యూ బి నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించిన రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి,

ANDHRAPRADESH

Ambedkar Jayanti : ఎస్పీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి

రాజమహేంద్రవరం: జిల్లా పోలీస్ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 134 వ జయంతి ఉత్సవాలు తూర్పుగోదావరి జిల్లా పోలీసులు ఘనంగా నిర్వహించారు.

ANDHRAPRADESH

Firefighters Week : అగ్ని ప్రమాద రహిత సురక్షిత భారతదేశానికి ఐక్యమవుదాం

అగ్ని ప్రమాదాలు నివారించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం.ఏప్రియల్ 14 నుంచి 20 వ తేదీ వరకు అగ్ని మాపక వారోత్సవాలు Trinethram News : రాజమహేంద్రవరం :

ANDHRAPRADESH

AdiReddy Srinivas : రాజ్యాంగం రూపంలో అంబేద్కర్ మనతోనే ఉన్నారు

Trinethram News : రాజమహేంద్రవరం :రాజ్యాంగం రూపంలో అంబేద్కర్ మహాశయుడు మనతోనే ఉన్నారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) అన్నారు. అంబేద్కర్ 134 వ

ANDHRAPRADESH

MLA Adireddy Srinivas : చిన్నారి నిషిత శివన్‌ కు ప్రముఖుల ప్రశంస

రాజమహేంద్రవరం : అంతర్జాతీయ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ మరియు ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ సాధించిన చిన్నారి దొంతలా నిషిత శివన్‌ ను రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే

ANDHRAPRADESH

MLA Adireddy Srinivas : టీటీడీ గో మరణాలపై అసత్య ప్రచారం తగదు

రాజమహేంద్రవరం : తిరుమల తిరుపతి దేవస్థానం గో మరణాలపై అసత్య ప్రచారం తగదని, భూమన కరుణాకరరెడ్డి మత విధ్వేషాలు రెచ్చగొట్టే కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌

You cannot copy content of this page

Scroll to Top