Minister Anita : ఫార్మాసిటీ బాధితులను పరామర్శించిన మంత్రి అనిత – మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు

Minister Anita visited the victims of pharmaceutics – orders to provide better treatment Trinethram News : విశాఖపట్నం జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మాసిటీలో జరిగిన ప్రమాదంలో గాయపడిన వారిని హోం మంత్రి అనిత పరామర్శించారు. రసాయనాలు కలిపేటప్పుడు…

భారత్ వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస

UN has raised India’s growth rate significantly Trinethram News : ఐరాస: భారత ఆర్థిక వృద్ధి రేటు అంచనాలను ఐక్యరాజ్య సమితి (United Nations) సవరించింది. దాదాపు 7 శాతానికి పెంచింది. ప్రభుత్వ పెట్టుబడులు, ప్రైవేటు వినిమయం పెరగడమే…

డెంగ్యూకి మరో టీకా

Another vaccine for dengue Trinethram News : డెంగ్యూ కట్టడికి రూపొందించిన రెండో టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం తెలిపింది. ఈ ఏడాది ఆసియా, లాటిన్ అమెరికా దేశాల్లో డెంగీ విజృంభణ పెరిగిన నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యం…

పెరగనున్న ఔషధాల ధరలు!

Trinethram News : Mar 29, 2024, పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, యాంటీ ఇన్ఫెక్టివ్స్ వంటి అత్యవసర మందుల ధరలు ఏప్రిల్ 1 నుంచి స్వల్పంగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.నిత్యావసర ఔషధాల జాబితాలోని మందుల ధరలను 0.0055% పెంచనున్నట్లు నేషనల్…

హైదరాబాద్ వేదికగా 21వ బయో ఆసియా సదస్సు

Trinethram News : హైదరాబాద్ : ఫిబ్రవరి 26హైదరాబాద్ వేదికగా 21వ బయో ఆసియా సదస్సు ప్రారంభం కానుంది. ఈ సదస్సుకు ప్రపంచ దేశాల్లోని 100కి పైగా ప్రముఖ సైంటి స్టులు, విదేశీ డెలిగెట్స్ హాజరుకానున్నారు. జీవ వైద్య సాంకేతిక రంగంలో…

You cannot copy content of this page