Person Climbs a Cell Tower : ఎమ్మెల్యే పార్టీ మారితే దూకేస్తా.. గద్వాలలో సెల్ టవర్ ఎక్కి వ్యక్తి హల్‌చల్

If the MLA changes his party, he will jump.. A person climbs a cell tower in Gadwal and makes a fuss Trinethram News : గద్వాల*: గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్…

చూస్తూ ఉంటేనే భయం వేసింది .. ఆమె ఎవరో కానీ ధైర్యంగానే హ్యాండిల్ చేసింది

ఫ్లాట్ లో తలుపులు తెరుచుకొని ఉండవద్దు. నిజాంపేట్ లో ఇంట్లోకి చోరపడ్డ గుర్తుతెలియని వ్యక్తి..అపార్ట్మెంట్లోని రెండవ అంతస్తుకి లోని ప్లాట్ లోకి వెళ్ళిన అగంతకుడు..ఇంట్లోకి అగంతకుడు దూరి పోవడం తో ఆందోళనకురైన మహిళ ..ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసి తనన చంపుతున్నారంటూ…

ద్విచక్ర వాహనంతో సహా వ్యక్తిపై పెట్రోలు పోసి నిప్పంటించిన గుర్తు తెలియని వ్యక్తులు

యాదాద్రి భువనగిరి జిల్లా.. భువనగిరి మండలం, అనంతారం గ్రామ శివారులో జాతీయ రహదారి వెంట దారుణం.. ద్విచక్ర వాహనంతో సహా వ్యక్తిపై పెట్రోలు పోసి నిప్పంటించిన గుర్తు తెలియని వ్యక్తులు.. కాలుతున్న వ్యక్తిని, వాహనాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేత..…

సాధారణంగా వేలిముద్రలు, కంటి పాప (ఐరిస్‌) ప్రతి మనిషికి వేర్వేరుగా ఉంటాయి

చెన్నై: సాధారణంగా వేలిముద్రలు, కంటి పాప (ఐరిస్‌) ప్రతి మనిషికి వేర్వేరుగా ఉంటాయి. దాని ఆధారంగా ఇప్పటికే అనేక పరిజ్ఞానాలు అందుబాటులోకి వచ్చాయి. వాటిని ఉపయోగించుకొని వేలి ముద్ర, ఐరిస్‌ ద్వారా ఫోన్‌ అన్‌లాక్‌ చేస్తున్నాం. వీటికి బదులు ఇప్పుడు శ్వాసతోనే…

ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా మరోసారి బెర్నార్డ్ అర్నాల్ట్

మళ్లీ నెంబర్ వన్ పీఠాన్ని చేజిక్కించుకున్న బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఆర్నాల్ట్ నికర ఆస్తుల విలువ రూ.17 లక్షల కోట్లు రెండో స్థానానికి పడిపోయిన ఎలాన్ మస్క్

అద్భుతమైన ఘట్టం….దేశంలోనే తొలిసారి.. కిడ్నీ మార్పిడి చేయించుకున్న వ్యక్తికి చేయి మార్పిడి!

అద్భుతమైన ఘట్టం….దేశంలోనే తొలిసారి.. కిడ్నీ మార్పిడి చేయించుకున్న వ్యక్తికి చేయి మార్పిడి! 65 ఏళ్ల వృద్ధుడికి ఒక చేయి.. 19 ఏళ్ల కుర్రాడికి రెండు చేతులు మార్చిన వైద్యులు ఇద్దరికీ ఒకేసారి ఆపరేషన్17 గంటలపాటు కొనసాగిన శస్త్ర చికిత్స విజయం సాధించిన…

హీరోయిన్‌ రష్మిక డీపీ ఫేక్‌ క్రియేట్‌ చేసిన వ్యక్తి అరెస్ట్

హీరోయిన్‌ రష్మిక డీపీ ఫేక్‌ క్రియేట్‌ చేసిన వ్యక్తి అరెస్ట్.. ఏపీకి చెందిన వ్యక్తి రష్మిక డీపీ ఫేక్‌ తయారు చేసినట్టు గుర్తింపు.. ఏపీలో నిందితుడిని అరెస్ట్‌ చేసిన ఢిల్లీ పోలీసులు

రాజంపేట ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో గుర్తు తెలియని వ్యక్తి తలపై నుంచి ఎక్కిపోయిన ఆర్టీసీ అద్దె బస్సు

అన్నమయ్య జిల్లా: రాజంపేట రాజంపేట ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో గుర్తు తెలియని వ్యక్తి తలపై నుంచి ఎక్కిపోయిన ఆర్టీసీ అద్దె బస్సు. రాత్రి 10 గంటల సమయం లో ఘటన. గుర్తు తెలియని వ్యక్తి మెదడుతో కూడా బయటపడి అక్కడికక్కడే మృతి.…

You cannot copy content of this page