భారత ప్రధాని నరేంద్ర మోడీ కి ప్రత్యేక హృదయ పూర్వకధన్యవాదాలు

At కృష్ణ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్. డిండి (గుండ్ల పల్లి) మార్చి 21 త్రినేత్రం న్యూస్.గద్వాల్ డోర్నకల్ మధ్య రైల్వే అంచనా 5,330 కోట్లు . గద్వాల్ -డోర్నకల్ మధ్య రైల్వే లైన్ భూ సర్వే పూర్తయింది, రైల్వే లైన్ భూసేకరణకు…

Coal Production : బొగ్గు ఉత్పత్తిలో చరిత్ర సృష్టించిన భారత్‌

Trinethram News : బొగ్గు ఉత్పత్తిలో భారత్‌ చరిత్ర సృష్టించింది. ఒక బిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తిని అధిగమించింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు. “1 బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి మైలురాయిని దాటడం ఒక అద్భుతమైన…

PM Narendra Modi : ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ సమావేశం

Trinethram News : 2025-26 ఆర్థిక సంవత్సరానికి..3 వేల 400 కోట్ల రూపాయిల కేటాయింపులతో.. సవరించిన రాష్ట్రీయ గోకుల్ మిషన్ అమలుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. మహారాష్ట్రలో JNPA…

Prime Minister : ఏపీ రాజధాని అమరావతి రీలాంచ్ కు అతిథిగా ప్రధాని

అమరావతి : ఏపీ రాజధాని అమరావతి పనులను రీ లాంచ్, చేసేందుకు ఏపీ సర్కార్ సన్నద్ధమవుతోంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీని పిలువనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. కాగా, ఇప్పటికే రూ.40 వేల కోట్ల రాజధాని పనులను సీఆర్డీఏ ఆమోదం తెలిపింది.…

PM Modi : మే నెలలో సింహాల గణన

Trinethram News : ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు గుజరాత్ లో నిర్వహించిన నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆసియాటిక్ సింహాల జనాభా గణన ఈ ఏడాది మేలో…

PM Modi : సోమనాథ్‌ ఆలయంలో ప్రధాని మోదీ పూజలు

Trinethram News : ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లోని గిర్‌ సోమనాథ్‌ జిల్లాలోని సోమనాథ్‌ ఆలయాన్ని దర్శించుకున్నారు. గుజరాత్‌ పర్యటనలో భాగంగా ఆదివారం సోమనాథ్‌ దివ్యక్షేత్రాన్ని సందర్శించి.. ప్రత్యేక పూజలు చేశారు. తొలుత జామ్‌నగర్ జిల్లాలోని జంతు సంరక్షణ, పునరావాస కేంద్రమైన…

PM Modi : ఊబకాయంపై పోరాటం.. 10 మందిని నామినేట్ చేసిన ప్రధాని మోదీ

Trinethram News : Feb 24, 2025, ప్రతి ఎనిమిది మందిలో ఒకరు ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారని ప్రధాని నరేంద్రమోదీ ‘మన్‌ కీ బాత్‌’లో మాట్లాడారు. వంటనూనె వినియోగాన్ని కనీసం 10 శాతం మేర తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు…

Stampede Incident : ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో విషాదం- రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ సహా ప్రముఖులు సంతాపం

Trinethram News : ఢిల్లీ రైల్వేస్టేషన్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఢిల్లీ రైల్వేస్టేషన్‌కు వచ్చిన ప్రయాణికులు తొక్కిసలాట జరిగి మృతిచెందిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది.…

ఈ నెల 28న పాంబన్కు ప్రధాని

కొత్త వంతెన ప్రారంభోత్సవంలో పాల్గొననున్న ప్రధాని Trinethram News : తమిళనాడు :ఈ నెల 28న ప్రధాని మోదీ రామనాథపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఆ సందర్భంగా పాంబన్ వద్ద మండపం, రామేశ్వరం దీవిని కలుపుతూ సముద్రంపై రూ.550కోట్లతో నిర్మించిన రైలు వంతెనను…

Modi-Trump Meeting : మోదీ-ట్రంప్ భేటీలో వివిధ రంగాల్లో జరిగిన ఒప్పందాలు ఇవే

Trinethram News : అమెరికా : ప్రధాని మోదీ, డోనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన సమావేశంలో చాలా రంగాలపై అనేక ఒప్పందాలు కుదిరాయి. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ , అమెరికా…

Other Story

You cannot copy content of this page