శ్రీ క్షేత్ర దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ఈరోజు కర్ణాటక రాష్ట్రం, గాణగాపూర్ లోని శ్రీ క్షేత్ర దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకున్నారు.
ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ఈరోజు కర్ణాటక రాష్ట్రం, గాణగాపూర్ లోని శ్రీ క్షేత్ర దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకున్నారు.
ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన సినీ నటుడు చిరంజీవికి బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు బతుకమ్మ జ్ఞాపికను బహూకరించారు. ఆబాలగోపాలన్నీ అలరించిన నటుడు మెగాస్టార్ అని కొనియాడారు. ఆయనను పద్మవిభూషణ్ వరించడం తెలుగువారందరికీ గర్వకారణమని…
ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ స్పందించారు. జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలని ఇప్పుడు గుర్తొచ్చిందా?.. పదేళ్లు ప్రభుత్వంలో ఉండి ఏం చేశారంటూ ఎమ్మెల్సీ కవితపై బండ్ల గణేష్ విమర్శలు గుప్పించారు.
ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ లోని ప్రభుత్వ హాస్పిటల్ వైద్యురాలు డా. నవనీత ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 31వ తేదీన నిర్వహించే స్టాఫ్ నర్స్…
ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ కుటుంబ సభ్యులు, ప్రజలు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు.…
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంఎమ్మెల్సీ శంభీపూర్ ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు కాలనీలు, బస్తీలకు చెందిన ప్రజలు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మౌళిక వసతులు కల్పించాలని…
ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ కుటుంబ సభ్యులు, ప్రజలు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు.
TS Politics : ఎమ్మెల్సీలుగా కోదండరాం, మీర్ అమీర్ అలీఖాన్.. అధికారిక ఉత్తర్వులు జారీ.. హైదరాబాద్: గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎంపిక చేశారు. తెలంగాణ జన సమితి వ్యవస్థాపకుడు, ప్రొఫెసర్ కోదండరాం (Kodandaram ),…
ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు… ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు, పార్టీ శ్రేణులు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను…
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదందరామ్, మీర్ అమీర్ అలీ ఖాన్.. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ లుగా ప్రొఫెసర్ కోదండ రామ్, మీర్ అమీర్ అలీ ఖాన్ లు ఎంపికయ్యారు.. ఈ ఇద్దరు ఎమ్మెల్సీల పేర్లను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఖరారు చేస్తూ…
You cannot copy content of this page