ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు

TRINETHRAM NEWS

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ కుటుంబ సభ్యులు, ప్రజలు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు. అదే విధంగా వుదయం దినపత్రిక క్యాలెండర్ ను రిపోర్టర్ అనంతరావుతో కలిసి ఆవిష్కరించారు.

You cannot copy content of this page

Scroll to Top