చంద్రబాబు ఉచ్చులో ఉన్నంత కాలం షర్మిల మాకు రాజకీయ శత్రువే: మంత్రి పెద్దిరెడ్డి
వైఎస్సార్ కుటుంబంలో చంద్రబాబు చిచ్చుపెడుతున్నారన్న పెద్దిరెడ్డి వైఎస్ కుటుంబం విడిపోవడానికి చంద్రబాబే కారణమని ఆరోపణ షర్మిల కాంగ్రెస్ లో చేరడం చంద్రబాబు కుట్ర అని వెల్లడి
వైఎస్సార్ కుటుంబంలో చంద్రబాబు చిచ్చుపెడుతున్నారన్న పెద్దిరెడ్డి వైఎస్ కుటుంబం విడిపోవడానికి చంద్రబాబే కారణమని ఆరోపణ షర్మిల కాంగ్రెస్ లో చేరడం చంద్రబాబు కుట్ర అని వెల్లడి
Trinethram News : రాష్ట్రంలో జాతీయ ఉపాధి హామీ పథకం ఉద్యోగులకు పే స్కేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ ఇంద్రవెల్లిలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. పంచాయతీరాజ్ శాఖ…
ఈ నెల 2న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి సభ విజయవంతం చేయాలి -వెనుకబాటుకు గురైన ఉమ్మడి అదిలాబాద్ జిల్లా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది -వందలాది గ్రామాల్లో త్రాగు నీటి సమస్య ఉంది -ఇంద్ర వెల్లి లో అమరవీరుల…
Trinethram News : Delhi వచ్చే 5 ఏళ్లు అభివృద్ధికి స్వర్ణయుగం కానుందని.. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరిస్తుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్…
బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంలో ఆర్థిక మంత్రుల వస్త్రధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నేడు బడ్జెట్ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నీలిరంగు చీర కట్టుకున్నారు. ఫొటో సెషన్లో రెడ్ కలర్లో ఉన్న బ్రీఫ్ కేస్ని మీడియాకు చూపించారు. సహచర…
ఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దశ, దిశ ఏర్పడిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు మధ్యంతర బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెడుతున్నారు. పదేళ్లలో ఆర్థిక వ్యవస్థ ఉచ్చస్థితికి చేరుకుందని వివరించారు. సబ్ కా సాథ్,…
Trinethram News : మంచిర్యాల, ఫిబ్రవరి 1: ఇంద్రవెల్లి దళిత గిరిజన దండోరా సభ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు నాంది పలికిందని.. అందుకే సీఎం హోదాలో రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మొదటి సభ కూడా మళ్ళీ అక్కడే…
Trinethram News : ఎన్నికల ముందు జరుగుతున్న చివరి పార్లమెంట్ సమావేశాలను (బడ్జెట్) కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మంగళవారం అఖిల పక్ష భేటీ తర్వాత ప్రకటించారు.
పేదలకు సంక్షేమ పాలన అందించడమే సీఎం జగన్ విజన్. కౌరవ సైన్యాన్ని జయించేందుకు సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబుకి ఉంది విజన్ కాదు.. ఆయన ఒళ్లంతా విషమే. మేం సిద్ధమంటుంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా సిద్ధమనటం హాస్య్పాదంగా ఉంది.…
సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య కలిశారు. ఈ నేపథ్యంలో సీఎంతో ఆయన భేటీ అయ్యారు. బీసీల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సీఎంను కోరినట్లు తెలుస్తోంది. కాగా, ఇటీవలే మంత్రివర్గ విస్తరణలో ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు…
You cannot copy content of this page